end
=
Monday, March 23, 2026
Homeవార్తలు

వార్తలు

11 గంటల వరకు గ్రేటర్‌లో పోలైన ఎన్నికల శాతం

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్...

రైతులే దేశానికి వెన్నెముక: ప్రధాని

వారణాసి: రైతులే దేశానికి వెన్నెముక అని, రైతు ప్రగతే దేశ ప్రగతని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెరుగుతున్న కనెక్టివిటీ సేవల వల్ల రైతులకు మేలు జరుగుతోందని అన్నారు. వారణాసి పర్యటనలో...

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గరయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను...

ఓటరు కార్డు లేకపోతే ఇవి ప్రత్యామ్నయం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రేపే జరగనున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటర్‌ ఐడీ కార్డు కూడా తప్పకుండా తేవాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే సూచించింది. ఓటర్‌ ఐడీ కార్డు...

కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏవైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ప్రజలు గుర్తొస్తారని లేకపోతే ఫామ్ హౌస్‌కే పరిమితమౌతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. ఎన్నికలప్పుడే కాకుండా సాధారణ సమయంలోనూ ఫాంహౌస్‌లో...

ఎంఐఎం బీజేపీలది చీకటి ఒప్పందం

హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో హైదరాబాద్‌ వరదలపై చర్చ జరగకుండా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ,...

నా విజన్‌ నిజమైంది: చంద్రబాబు

హైదరాబాద్‌ను బయోటెక్‌ కేంద్రంగా మలచాలని మూడు దశాబ్దాల కిందట జెనోమ్‌ వ్యాలీకి అంకురార్పణ చేశా. నా విజన్‌ నిజమైనందుకు గర్వంగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రధాని స్వయంగా వచ్చి భారత్‌ బయోటెక్‌...

అక్బరుద్దీన్‌, సంజయ్‌పై కేసు నమోదు

హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే...

ప్రకాష్‌ రాజ్‌.. నీ డొల్లతనం మాకు తెలియదా..?

ట్విట్టర్‌లో నాగబాబు కౌంటర్‌ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు సినీ నటుల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడాన్ని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్...

ప్రధాని ఆహ్వానానికి సీఎంకు అనుమతి లేదు

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్‌ కు అనుమతి రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై...

ఆలయాల్ని సంరక్షించాలి: పవన్‌

ఆలయ ఆస్తుల్ని సంరక్షించాలి కానీ, అమ్ముకోకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని ఆయన ట్వీట్‌లో...

నగరానికి బీజేపీ అగ్రనేతల ‘క్యూ’

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… కమలం మరింత పట్టు బిగుస్తోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ అన్ని వ్యూహాలను తమ అమ్ముల పొదిలోంచి తీస్తోంది. కేంద్ర మంత్రులు,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -