భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జనన్మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుమల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్నాథ్.. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో...
ఓ వైపు విధులు.. మరోవైపు సేవలు ఇది నేటితరం పోలీసుల తీరు. ఒకప్పుడు పోలీసులంటే అతిభయంకరమైన వ్యక్తులుగా ముద్ర పడింది. కానీ, కాల క్రమేణా చట్టాలు మారడం, వ్యక్తిగతంగా వారు కూడా విధులతో...
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత్ బిస్వా శర్మ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అసోంకు మూడు...
హైదరాబాద్: ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పక్కా వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని టీఆర్ఎస్ కర్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి.. పోయినసారి సెంచరీకి...
అధికార టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం మిత్ర పక్షంగా చెప్పుకునే పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము తలుచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2...
టీఆర్ఎస్, ఎస్ఈసీపై ఉత్తమ్ ధ్వజం
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా ఆయన తీవ్ర విమర్శలు...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన పార్టీగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి...
హైదరాబాద్: ఈ నెల 25 నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారం 23 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ...
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై ఈ కాన్ఫెరెన్స్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి...
షాద్ నగర్: ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద అన్ని పత్రాలు సేకరించాలన్నారు షాద్నగర్ సీఐ శ్రీధర్. మీమీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే షాద్ నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు...