end
=
Tuesday, March 24, 2026
Homeవార్తలు

వార్తలు

రాష్ట్రపతికి సీఎం ఘనస్వాగతం

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై ఎస్‌ జనన్‌మోహన్‌ రెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుమల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌.. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో...

మానవత్వం చాటిన పోలీసులు

ఓ వైపు విధులు.. మరోవైపు సేవలు ఇది నేటితరం పోలీసుల తీరు. ఒకప్పుడు పోలీసులంటే అతిభయంకరమైన వ్యక్తులుగా ముద్ర పడింది. కానీ, కాల క్రమేణా చట్టాలు మారడం, వ్యక్తిగతంగా వారు కూడా విధులతో...

ముంతాజ్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు..

తాము(ఎంఐఎం పార్టీ) తలుచుకుంటే 2 నెలల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీని, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడింట్‌ కేటీఆర్‌ను చులకన చేసి మాట్లాడిన ఎంఐఎం ఎమ్మెల్యే.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు...

తరుణ్‌ గొగోయ్‌ కన్నుమూత

గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమాంత్ బిస్వా శర్మ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అసోంకు మూడు...

సెంచరీ పక్కా..: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పక్కా వందకు పైగా డివిజన్లను గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ కర్యానిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో ప్రచారంలో పాల్గొన్న మంత్రి.. పోయినసారి సెంచరీకి...

టీఆర్ఎస్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, ఎంఐఎం మిత్ర పక్షంగా చెప్పుకునే పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. మేము తలుచుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని 2...

అవి ప్రభుత్వ కట్టడాలా..? లేక వారి ఆస్తులా..?

టీఆర్‌ఎస్‌, ఎస్‌ఈసీపై ఉత్తమ్‌ ధ్వజం హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా ఆయన తీవ్ర విమర్శలు...

ఎంఐఎం అధినేతకు నిరసన సెగ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన పార్టీగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి...

25 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్స్‌..

హైదరాబాద్‌: ఈ నెల 25 నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్‌ ప్రకారం 23 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ...

ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కోవిడ్ వ్యాప్తి అంశాలపై ఈ కాన్ఫెరెన్స్‌లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా...

కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి విజయశాంతి

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ​ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి...

సరైన ధ్రువపత్రాలు తీసుకొని ఇళ్లు అద్దెకు ఇవ్వాలి

షాద్ నగర్: ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద అన్ని పత్రాలు సేకరించాలన్నారు షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్. మీమీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే షాద్ నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -