end
=
Friday, March 13, 2026
Homeవార్తలు

వార్తలు

రాజకీయాల్లో కొత్త మలుపు: మాజీ మావోయిస్టులతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంకేతాలు

Mallojula Venugopal: దేశ రాజకీయాల్లో మరో కీలక మార్పు దశకు అడుగులు పడుతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సాయుధ పోరాటానికి వీడ్కోలు పలికిన మాజీ మావోయిస్టు (Former Maoist)నేతలు మల్లోజుల...

మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు

Medaram Maha Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో(Medaram) పుణ్యక్షేత్ర వాతావరణం నెలకొంది. గద్దెలపై పగిడిద్దరాజు(Pagiddaraja), గోవిందరాజులు(Govindaraja) కొలువుదీరడంతో పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండాయి. ఆదివాసీ సంప్రదాయాలను అక్షరాలా పాటిస్తూ...

సంక్రాంతి కానుకగా గ్రామాల్లో అన్న క్యాంటీన్లు..ఏపీ ప్రభుత్వ విస్తృత సన్నాహాలు

AP Government: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండు(Sankranti festival)గను మరింత ఆనందంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న...

న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:సీపీ సజ్జనార్

Sajjanar: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)ను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా జరగనున్న న్యూ ఇయర్ పార్టీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...

ఇస్రో మరో చారిత్రక ఘట్టం: నింగిలోకి దూసుకెళ్లిన ‘బ్లూ బర్డ్‌ బ్లాక్‌-2’

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)(ISRO) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ‘బాహుబలి’గా పేరుగాంచిన LVM3-M6 ద్వారా అమెరికాకు చెందిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్–6...

కొత్త గరిష్టాలకు బంగారం–వెండి ధరలు

Gold Prices: అంతర్జాతీయ మార్కెట్ల(International markets)లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరం కావడంతో పెట్టుబడిదారులు(Investors) సేఫ్ హేవన్ ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అమెరికా–వెనిజువెలా మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు...

ఏపీలో న్యాయవాదులకు భారీ ఊరట: రూ.5.60 కోట్ల సంక్షేమ నిధులకు ఆమోదం

AP Bar Council: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదుల(lawyers) ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ(Welfare Committee)శుభవార్త అందించింది. న్యాయవాదులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరణానంతర ప్రయోజనాలు, వైద్య...

విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం రాహుల్‌కు అలవాటుగా మారిపోయింది: బీజేపీ

Berlin : జర్మనీ పర్యటన(Germany tour)లో భాగంగా బెర్లిన్‌(Berlin)లో కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt)పై...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(...

భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి చిరునామాగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ : సీఎం చంద్రబాబు

Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్‌ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ(Amaravati...

బిహార్‌లో ఎన్డీయే పాలనపై శశి థరూర్ ప్రశంసలు

Bihar: మౌలిక వసతులు, శాంతిభద్రతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(bjp)పై ప్రశంసలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్(Shashi Tharoor) మరోసారి రాజకీయ...

ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు..నీళ్లు-నిజాలు చర్చతో గత పాలనపై ఫోకస్!

Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -