కరోనా వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు...
భారతీయ స్టేట్ బ్యాంక్కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి...
రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులుకోవిడ్ రికవరీ రేటు 85.93 శాతం
కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట...
దేశంలోని ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ ఐఐటీ తన అధికారిక వెబ్సైట్ http://result.jeeadv.ac.in/ లో ఫలితాలను ఉంచింది. గత నెల...
సలహాదారుడు హిక్సిక్ ద్వారా వ్యాప్తిహోం క్వారంటైన్లోకి వెళ్లిన ట్రంప్ దంపతులు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ట్రంప్ సలహాదారుడు హూప్ హిక్సిక్ ద్వారా ట్రంప్కు,...
కార్మిక బీమా కొత్త నిబంధనలు జారీ
జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు
కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థిక సంక్షోభంలో...
మనోహరాబాద్ మండలంలో విషాధం
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది....
అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని మినహాయింపులతో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15...
జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్...
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు సరైంది కాదు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తమకు అన్యాయం జరిగిందని స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది....
కరోనా వైరస్ కారణంగా ఆగిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకు...