కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల సంతాపంఎంపి వసంతకుమార్ గవర్నర్కు స్వయాన బాబాయి
తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి...
దశలవారిగా మెట్రోరైళ్లకు అనుమతినిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్లాక్ 4.0 మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటిలో పలు...
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో ఆగివున్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించు కెల్లారు. తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని కాందార్ జిల్లాకు...
పశ్చిబెంగాల్, బీహార్లలో లాక్డౌన్నే కారణం
కరోనా వైరస్ కారణంగా క్లాట్-2020 ప్రవేశ పరీక్ష మరోసారి వాయిదాపడింది. దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 7న జరగాల్సి...
లక్షల విలువ గల కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతి
తెలంగాణ రాష్ర్టం కరీంనగర్లో విద్యుత్ కార్యాలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన కొత్త ట్రాన్స్ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి....
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి బొలేరో వాహనం వళ్తుండగా పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై...
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా మరింతగా విజృభిస్తుంది. ఎందరినో పొట్టబెట్టుకుంటుంది. తాజాగా తమిళనాడు రాష్ర్టం కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ (70) కరోనా వైరస్ బారినపడి శుక్రవారం మృతిచెందారు. అయితే తొలిసారిగా ఎంపీగా...
‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా...
అనారోగ్య సమస్యలే కారణం
అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల...
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై ఆరుగురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గత సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2020కి జేసన్రాయ్ దూరం
పోలీసులు వివరాల ప్రకారం...
తెలంగాణలో భారీ వర్షాల వల్ల ఎగువ నుండి వస్తున్న వరద నీటికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతి మిగులు నీటిని గోదావరి నదిలోకి విడుదల...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే ట్రంప్ వేడుక...