end
=
Thursday, March 26, 2026
Homeవార్తలు

వార్తలు

దుబాయ్‌లో గణేష్‌ ఉత్సవాలు

పాల్గొన్న ప్రవాస భారతీయులు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్‌

కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు కరోనా వైరస్‌ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా వైరస్‌ మీకు సోకిందంటూ ఒక కుటుంబై దుష్రప్రచారం చేశారని మరో కుటుంబం గొడకు దిగింది. ఈ సంఘటన...

కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !

యూజీసీ మార్గదర్శకాలను సమర్థించిన సుప్రీంకోర్టు దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పాఠశాలల విద్యార్థులను డైరెక్టుగా పైతరగతులకు పరీక్షలు లేకుండా...

మరింత అవగాహన పెంచాలి

తూప్రాన్ పీహెచ్సీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ అధికారులు కరోనా వైరస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పీహెచ్సీని గురువారం ఆయన సందర్శించారు....

మాల్యా రివ్యూ పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వు

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్ల బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఘటనలో 2017లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది....

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

పోలీస్‌ వాహన డ్రైవర్‌, కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు ఏకంగా పోలీస్‌ పెట్రోలింగ్‌ కారును ఢీకొట్టింది లారీ. ఈ ఘటన శ్రీకాళహస్తి - తిరుపతి మార్గంలో సీతారాంపేట గ్రామ సమీపంలో జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ పోలీస్‌...

అండమానీస్‌ తెగకు కరోనా వైరస్‌

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్‌-19, కరోనా వైరస్‌ ఇప్పుడు అండమాన్‌ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్‌ అండమానీస్‌ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని...

నమ్మించి వంచించి…

నగ్నచిత్రాలు తీసి బ్లాక్‌మెయిల్‌..చిత్రహింసలు పెట్టి అత్యాచారం... ఒక స్నేహితురాలు ఇంకో స్నేహితురాలును వ్యభిచారం చేయిస్తుందని ఎవరైనా నమ్ముతారా..! నమ్మరు గాక నమ్మరు. ఎందుకంటే తనలాగే తాను కూడా ఒక స్ర్తీ కదా.. కానీ నల్గొండ...

‘మేము ముగ్గురం కాబోతున్నాం’

'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంటే...

GST చెల్లింపులు ఆలస్యం చేస్తే వడ్డీ వసూలు

జీఎస్టి(వస్తు సేవల పన్ను) ఇక నుండి ఆలస్యంగా చెల్లిస్తే నికర బకాయిలపై వడ్డీ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి ఈ నిబంధన అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర...

తెలంగాణలో మళ్లీ వర్షాలు…!

తెలంగాణ రాష్ర్టంలో రాబోయే రెండు రోజులు అంటే గురువారం, శుక్రవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ముసురు వర్షం కురిసే అవకాశం...

రూ.5 కోట్ల విలువ మొబైల్స్‌ చోరీ

తమిళనాడు ఆంధ్రా చెక్‌పోస్టు వద్ద ఘటనడ్రైవర్‌ను చితకబాది కంటైనర్‌ ఎత్తుకెళ్లారు సుమారు రూ.10 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్తున్న లారీ కంటైనర్‌ను సినీఫక్కీలో హైజాక్‌ చేసి రూ.5 కోట్ల విలువైన మొబైల్‌ బాక్సులను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -