end
Saturday, July 11, 2026
వార్తలుఅంతర్జాతీయం'మేము ముగ్గురం కాబోతున్నాం'
- Advertisment -

‘మేము ముగ్గురం కాబోతున్నాం’

- Advertisment -
- Advertisment -

‘జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం’ అంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంటే విరాట్‌ కోహ్లీ త్వరలోనే కొన్ని నెలలోనే తండ్రి కాబోతున్నాడని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే ఫోటోను విరాట్‌ కోహ్లీ కూడా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ వీరాభిమానులు, అటు సినీ ప్రముఖులు అందరు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

also read below news

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -