end
=
Thursday, March 26, 2026
Homeవార్తలు

వార్తలు

తెలంగాణలో ఒకేరోజు 2579 కరోనా కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపం చూపిస్తోంది. కొరలు చాచి వందలాది మంది ప్రజలను కాటువేస్తోంది. భారీగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఒక రోజులో సుమారు 53 వేల కరోనా టెస్టులు జరగ్గా...

‘కిమ్స్’ ఘనత

ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంకోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు చండీఘర్‌కు చెందిన  ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసిపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ విషయంలో తెలంగాణ జీవన్‌ధాన్‌ పౌండేషన్‌ పశ్చిమబెంగాళ్‌ రాష్ర్టంలోని...

కూప్పకూలిన భవనం – శిథిలాల కింద 70 మంది

ఐదంతస్తుల భవనం కుప్ప కూలి దాదాపు 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘోరకలి మహారాష్ర్టలోని రాయ్‌గడ్‌ జిల్లాలో సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో జరిగినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌...

ఎస్పీ బాలు చికిత్సపై లేటెస్టు న్యూస్‌‌

కరోనా బారిన పడి చికిత్స పొందుతన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చైన్నై ఎంజీఎం దవాఖాన డాక్టర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని...

5 ఏళ్ల పాప ఆకలిచావు !

ఆగ్రాలో తిండిలేక మరణించిన ఐదేళ్ల బాలిక పేదరికం, దారిద్ర్యం దీంతో తినడానికి తిండిలేక ఓ ఐదేళ్ల బాలిక ఆకలిచావుకు గురైంది. ఈ దుర్బర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. ఈ దీన పరిస్థితి విషయమై...

పోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత

కోవిడ్‌ నిబంధనలు పాటించని సందర్శకులుమెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాలు కరోనావైరస్‌ వల్ల పోచారం డ్యామ్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. విచ్చలవిడిగా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా, వ్యవహరించడం చాలా...

తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా

కర్నూలు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టివేత ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం మాఫీయా అడ్డదారిలో మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ఎంత తనిఖీలు నిర్వహించినా తెలంగాణ...

బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?

కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వంపై అంసెబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ర్టంలో బంగారు స్మగ్లింగ్‌ మాఫీయా రెచ్చిపోతుందని, ఏకంగా సీఎం కార్యాలయాన్ని అడ్డాగా...

మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం

రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్ష సూచనమత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ...

ప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు

విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్‌ బెయిల్‌ పొందిన కాశిం...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -