కొనసాగుతున్న వరద నీరు…రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరుప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు...
‘వందే భారత్’ రైల్వే టెండర్ల రద్దు
కేంద్రం మరోసారి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. 'వందే భారత్'లో భాగంగా సెమీ హైస్పీడ్ రైల్వే తయారీకి జారీ చేసిన టెండర్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ...
2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల...
కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను భౌతికంగా తెరవవద్దని...
'టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్' రిపోర్ట్ అంచనా
కరోనా లేదా కోవిడ్ 19 పేరు ఏదైనా గత ఆరు నెలల నుండి ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. మనిషి మనుగడే ప్రశ్నార్థకం చేసిన రక్కసి....
ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికీ ఒకే పరీక్ష… "స్కోర్ కార్డు" మూడు సంవత్సరాలు వ్యాలిడిటీ.
అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మరియు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఇకనుండి ఒకే పరీక్ష రాసే విధంగా...
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్ర అగ్నిప్రమాద ఘటన విషాధం
చాలా ఘోరం జరిగిపోయింది. శ్రీశైలం పవర్ ప్లాంట్లో నిన్నరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో 15 మంది బయటపడగా, 9 మంది మంటల్లోనే చిక్కుకున్నారు. అయితే వారందరు దుర్మరణం...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి పెళ్లి రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. శుక్రవారం రోజా-సెల్వమణి పెళ్లిరోజు. ఈ సందర్భంగా...
నా కెరీర్ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్రౌండర్ కెమరోన్ వైట్ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు...
శ్రీశైలం ఎడమ గట్టు దోమలపెంట వద్ద గల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో ఒక మృతదేహం లభించింది. మృతుడు ఎ.ఇ సుందర్గా గుర్తించారు. మిగిలిన 8 మంది ఆచూకీ...
కరోనా వల్ల గానగంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆయన తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు ఎన్నో...
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి...