end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

చెప్పదా చేవెళ్ల..!

చెప్పదా చేవెళ్ల..! Surendra Bandaru : బండెడాశల బతుకు బాటల మోసుకుంటా మసక మబ్బుల బయలెల్లిన బస్సు రథం.. ఓర్వలేని విధి సైతం చెరిపేసే తల రాతలు.. కళ్లు మండి భగవంతుడు బలిగొన్నడు బంధాలను మిగిల్చినడు గర్భశోకాన్ని..! మూడు తరాల బంధాలు ముగ్గురక్కచెల్లెళ్లు రాయి...

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు

GHMC : హైదరాబాద్ నగరంలో పేరొందిన సినీ నిర్మాణ సంస్థలైన అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) మరియు రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studio)పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కఠిన చర్యలకు...

వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Tirumala : రాష్ట్రపతి ద్రౌపదీ (President Draupadi Murmu)ముర్ము శుక్రవారం ఉదయం పవిత్ర క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Lord Venkateswara Swamy)దర్శించుకున్నారు. ఆమె పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాలు...

బలపడిన డాలర్.. బంగారం స్వల్ప తగ్గుదల..వెండి మెరుపు

Gold Prices: ఈరోజు ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్)లో (MCX)విలువైన లోహాల విలువల్లో మిశ్రమ ప్రభావం కనిపించింది. పసిడి ధరలు (Gold Prices)స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా, వెండి (Silver Prices)మాత్రం...

పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త..ఒకేసారి 130 మందికి ప్రమోషన్లు

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల (Panchayat Raj Department employees) కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు వేగం చేకూర్చింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో (Pending)ఉన్న ప్రమోషన్...

పరాజయం తరువాత ఆత్మపరిశీలనలో పీకే..ఆశ్రమంలో మౌన దీక్ష

Prashant Kishor: బీహార్ రాజకీయాలలో (Bihar Politics)వ్యూహకర్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ (పీకే), రాజకీయ నాయకుడిగా మారిన తరువాత జరిగిన తొలి కీలక నిర్ణయాల్లో భాగంగా ఒకరోజు మౌన దీక్ష...

ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కిన వైఎస్‌ జగన్..విచారణలో కొత్త దశ

Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan)దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు(CBI Special Court)లో వ్యక్తిగతంగా...

బీహార్‌లో కొలువుదీరిన ఎన్డీయే సర్కార్‌.. 10వ సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం

Bihar : బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో ఊహాగానాల మధ్య జేడీయూ నాయకుడు నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar)మరోసారి ముఖ్యమంత్రిగా (Bihar CM) బాధ్యతలు చేపట్టారు. పాట్నాలోని (Patna)గాంధీ మైదాన్‌లో...

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు: ‘బిల్లుల’ అంశంపై సుప్రీం కీలక తీర్పు

Supreme Court: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి(President) లేదా గవర్నర్ ఆమోదం(Governor's approval) కోసం పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకునే గడువు విధించాలా అన్న ప్రశ్నపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము...

రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ ఉత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకునే వేళ, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ‘ప్రజా పాలన’ ఉత్సవాలను...

ఫార్ములా-ఈ కేసులో కొత్త మలుపు..కేటీఆర్‌ పై విచారణకు గవర్నర్ అనుమతి

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారిన ఫార్ములా–ఈ కారు రేసు (Formula-E Car Race)నిధుల దుర్వినియోగ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...

హిందుస్థాన్‌ టైమ్స్‌ నుంచి రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

Rajinikanth: అగ్ర నటుడు, భారత సినీ జగత్తుకు వెలుగునిచ్చిన తలైవా రజనీకాంత్‌(Thalaiva Rajinikanth)కు అరుదైన గౌరవం(A rare honor)లభించింది. ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్‌ టైమ్స్‌ (English daily Hindustan Times)తన ఫ్రంట్‌పేజీ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -