end
=
Sunday, November 23, 2025
Homeవార్తలు

వార్తలు

పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం..ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..ఎక్కడో తెలుసా?!

. ఎంజీఎం పిల్లల వార్డులో దయనీయ స్థితి.. . ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్.. . వైద్యపరీక్షలకు పిల్లలను తరలిస్తుండగా తీసిన వీడియో వైరల్.. . వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.. Warangal : దక్షిణ...

ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ రిజిస్ట్రార్‌

. స‌స్పెండ్ అయిన సిబ్బందికి అనుకూల‌మైన రిపోర్టుకు లంచం డిమాండ్‌.. . రూ.7 ల‌క్ష‌లు డిమాండ్ చేయ‌గా.. రూ.5 ల‌క్ష‌ల‌కు కుదిరిన బేరం.. . రూ.2 లక్షల మొద‌టి విడ‌త న‌గ‌దు తీసుకుంటుండగా ప‌ట్టుకున్న అధికారులు.. Mancherial...

కాల్పుల మోత… కీలక మావోయిస్టు నేత మృతి

Assam: కోక్రాజార్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు (Maoist) కీలక నేత మరణించాడని అధికారులు ప్రకటించారు. ఈ మావోయిస్టు నాయకుడు ఇపిల్ ముర్ము, ఇటీవల రైల్వే ట్రాక్‌లో జరిగిన పేలుడు ఘటనకు ప్రధాన...

వెంకన్న దేవాలయంలో సాలగ్రామ శోభ భక్తుల హర్షం..

Neredmet: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(Sri Lakshmi Venkateswara Swamy Temple) లో భగవంతుడి అనుగ్రహం మరోసారి ప్రతిపలించింది. నేపాల్ లోని గండకీ నది తీరాల నుండి...

అయోధ్య రామ మందిరంపై జెండాను ప్రతిష్ఠించనున్న ప్రధాని మోడీ

Ayodhya Ram Temple: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న రామాలయం ఇప్పుడు దాదాపు పూర్తి దశకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం సర్వత్రా ఉత్సాహం, ఆధ్యాత్మిక శోభతో...

ఐక్యరాజ్యసమితిపై జైశంకర్ తీవ్ర విమర్శలు..సంస్కరణలు తప్పనిసరి అని వ్యాఖ్య

Jaishankar: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రస్తుత పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన యూఎన్ 80వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ,...

‘బాహుబలి: ది ఎపిక్’..పదేళ్ల తర్వాత మరోసారి మహిష్మతి వైభవం!

Baahubali The Epic: భారత సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సృష్టి ‘బాహుబలి’(Baahubali) మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించిన ఈ విజువల్ వండర్‌...

పసిడి పయనానికి తాత్కాలిక బ్రేక్ ..తొమ్మిది వారాల లాభాల పరంపరకు తెర

Gold Prices: గత తొమ్మిది వారాలుగా లాభాల పంథాలో దూసుకెళ్తున్న బంగారం మార్కెట్ (Gold market)ఈ వారం మొదటిసారి వెనక్కి తగ్గింది. ఇప్పటికే ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో, పెట్టుబడిదారులు లాభాల...

తెలంగాణ మునిసిపాలిటీలకు రూ. 2,780 కోట్లు..రేవంత్ రెడ్డి సర్కార్ భారీ నిధుల విడుదల

Revanth Reddy: తెలంగాణ (Telangana) పట్టణాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీఎం...

నేటి నుంచే కవిత ‘జనం బాట’..సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటన

Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జనం బాట’ (Janam Bata)పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ...

హార్వర్డ్‌ యూనివర్సిటీ సమీపంలో కాల్పులు..క్యాంపస్‌లో ఉద్రిక్తత

America : అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన (A shooting incident)కలకలం రేపింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University) క్యాంపస్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డాడు....

యూఏఈ పర్యటనతో పెట్టుబడుల వర్షం..ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు

  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP)పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) చేసిన యూఏఈ పర్యటన(UAE tour)విశేష ఫలితాలను ఇచ్చింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన బృందం విజయవంతంగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -