end
=
Friday, March 13, 2026
Homeవార్తలు

వార్తలు

పనితీరులో సమగ్రత, లక్ష్య సాధనలో వేగం అవసరం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Amaravati : మనం చేపట్టే ప్రతి పని స్పష్టమైన వివరాలతో, సమగ్ర ప్రణాళికతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) అన్నారు. నిర్ణయించిన గడువులోగా లక్ష్యాలు సాధించే దిశగా...

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం

Ethiopia : భారత ప్రధాని నరేంద్ర మోదీ(Indian Prime Minister Narendra Modi)కి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం(international respect) దక్కింది. ఆఫ్రికా ఖండంలోని ప్రముఖ దేశమైన ఇథియోపియా, తన అత్యున్నత పౌర...

కొనసాగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో మరియు తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ (Panchayat election polling) శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు తెరుచుకోగా, ఓటర్లు పెద్ద...

తెలంగాణ బీజేపీ లీక్‌ వివాదంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BJP: కేంద్ర మంత్రి మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లీకుల వ్యవహారం(Party Leaks)పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని నరేంద్ర...

నేషనల్ హెరాల్డ్ కేసు..సోనియా, రాహుల్‌కు ఊరట

Congress : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను...

బ్రెజిల్‌లో ఈదురు గాలుల బీభత్సం: నేలకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా..

Statue of Liberty: బ్రెజిల్‌(Brazil)లో భారీ ఈదురు గాలులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. గ్వాబా నగరం(Guaba City)లో ఉన్న ఓ ప్రముఖ రిటైల్ స్టోర్ వెలుపల ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ...

ఈవీఎంలపై అనుమానాలు అనవసరం: EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

Maharashtra : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (EVM) పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేయడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే(MP Supriya Sule) తీవ్రంగా తప్పుబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ...

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు : సీపీ సజ్జనార్ హెచ్చరిక

VC Sajjanar: కన్న పిల్లల చేతిలోనే నిర్లక్ష్యానికి, అవమానానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల(Elderly parents) సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad City Police Commissioner...

విజయ్ దివస్: 1971 యుద్ధ వీరులకు ప్రధాని మోడీ ఘన నివాళి

Vijay Diwas : 1971 భారత్–పాకిస్థాన్ యుద్ధం(India–Pakistan War)లో దేశానికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) స్మరించుకున్నారు. భారత...

కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో నేడు సీఎం చంద్రబాబు భేటీ

AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల (Police constables)నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేయగా,...

బీబీసీపై ట్రంప్ సంచలన ఆరోపణలు.. దావా వేయనున్నట్లు ప్రకటన

America: ప్రఖ్యాత బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ(BBC)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) తీవ్ర ఆరోపణలు చేశారు. తాను అసలు చెప్పని మాటలను తనకు ఆపాదిస్తూ బీబీసీ తప్పుడు కథనాన్ని...

గ్రామీణ ఉపాధి వ్యవస్థకు కొత్త దిశ..పని దినాలు 100 నుంచి 125కి పెంపు

MGNREGA: దేశ గ్రామీణ ఉపాధి రంగం(Rural employment sector)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -