end
=
Tuesday, March 17, 2026
Homeవార్తలు

వార్తలు

అమెరికాలో భారత సంతతి జోరు.. న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ విజయం

America : అమెరికా స్థానిక ఎన్నికల్లో (US local elections)వచ్చిన తాజా ఫలితాలు అధికార రిపబ్లికన్ పార్టీకే కాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కూ పెద్ద షాకుగా మారాయి. న్యూయార్క్ నగర మేయర్ (New...

శివాలయం పునరుద్దరణ పనుల్లో.. పురాతన బంగారు నాణేలు లభ్యం

Tiruvannamalai: తమిళనాడులోని (Tamil Nadu)తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లో ఒక పురాతన శివాలయం తన అంతర్భాగంలో దాచుకున్న బంగారు చరిత్రను వెలుగులోకి తెచ్చింది. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పునరుద్ధరణ పనులు...

పోస్టాఫీస్ కొత్త యాప్..ఇక పై పోస్టాఫీస్ సేవలు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌లోనే..

Postal Department: మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా భారత తపాల శాఖ (ఇండియా పోస్టు) (Postal Department) తన సేవలను సమూలంగా ఆధునికీకరిస్తూ, డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో కేవలం...

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్‌

Hyderabad -vijayawada Highway: హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఉన్న 65వ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్‌ కింద 40వ కిలోమీటరు నుంచి 269వ...

కార్తిక పౌర్ణమి శోభ..శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Karthika Pournami: కార్తిక మాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అంతటా శైవ క్షేత్రాలు భక్తుల(Devotees)తో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి స్వామి దర్శనం కోసం...

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఎక్కడ, ఎప్పుడు దీపం వెలిగిస్తే శుభం తెలుసా?!

Kartika Purnima 2025: హిందూ సంప్రదాయాల్లో కార్తీకమాసం (Karthika Masam) అత్యంత పుణ్యమాసంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ప్రతి రోజు ప్రత్యేకమే అయినా, పౌర్ణమి రోజు మాత్రం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ...

ఈ నెల 18న సీఎంగా ప్రమాణం చేస్తా.. బీహార్ లో గెలుపుపై తేజస్వీ యాదవ్ ధీమా

Tejashwi Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నిక (Bihar Assembly Election)ల్లో జేడీయూ సీనియర్ నేత తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు తాము గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ...

మావోయిస్టుల కాల్పుల విరమణ పొడిగింపు..రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

Maoists: తెలంగాణ (Telangana)లో మావోయిస్టు పార్టీ (Maoist Party)శాంతి వాతావరణం కొనసాగించేందుకు మరో ఆరు నెలలపాటు కాల్పుల విరమణ(ceasefire)ను పొడిగిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన పార్టీ అధికార ప్రతినిధి జగన్...

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పై హైప్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్

Ustad Bhagat Singh: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) 46 ఏళ్లు చేరుకున్నప్పటికీ, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో అగ్రగామిగా కొనసాగుతున్నారు. చాలా మంది స్టార్ హీరోల...

2028 వరకే సిద్దరామయ్య సీఎం.. ఆ తర్వాత: సీఎం మార్పుపై మంత్రి జమీర్ కీలక వ్యాఖ్యలు

Karnataka CM: కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలోని ముఖ్యమంత్రి పీఠాన్ని చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదంపై రాష్ట్ర మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (Minister BZ Zameer Ahmed Khan) కీలక వ్యాఖ్యలు...

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన

PM Modi: రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న లారీ...

రంగారెడ్డి ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు

Ranga Reddy accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించటంతో ప్రాంతీయ మరియు రాష్ట్ర స్థాయి అధికారులలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -