end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

‘‘ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత’’: సీఎం చంద్రబాబు

Annamaya District : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)ఇటీవల మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వయం సమర్థత పెంపొందించడం, వారి...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

BRS : మంగళవారం (నవంబర్ 11) జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushik Reddy)పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు (Case...

మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ

AP Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Sri Sathya Sai District...

నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కుటుంబానికి ఆమె అర్థరాత్రి ట్వీట్‌ ద్వారా క్షమాపణలు తెలపడం రాజకీయ, సినీ...

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసు..సిట్‌ విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి

Dharma Reddy: శ్రీవారి లడ్డూ ప్రసాదం(Srivari Laddu Prasadam) లో కల్తీ నెయ్యి కేసు(Adulterated ghee case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిమిత్తమైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తన...

ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌ రెడ్డి

Hyderabad : ప్రఖ్యాత కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) చివరి యాత్ర పూర్తి చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లో ఘనంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తోపాటు...

ఎంఎస్‌ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : ప్రకాశం జిల్లా (Prakasam District) కనిగిరి మండలం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ (MSME) పార్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లోని...

కొనసాగుతున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌

Hyderabad : జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల (Jubilee Hills By-Election)పోలింగ్‌ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ (Voting) కొనసాగనుంది. సాధారణంగా ఉదయం 7...

కొంతమందికి మంచీచెడు తెలియట్లేదు..ఎమ్మెల్యేలపై మంత్రి లోకేశ్ అసహనం

Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో నిర్వహించిన భేటీలో కొత్త ఎమ్మెల్యేల (New MLAs) ప్రవర్తనపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆయన...

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌

Telangana : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌(Speaker Gaddam Prasad)పై బీజేపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బరిలోకి తేవడానికి కారణం ఫిరాయింపు...

కవిత సంచలన వ్యాఖ్యలు..బీఆర్ఎస్‌తో బంధం తెగిపోయింది: కవిత

 Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీఆర్ఎస్‌పైనా, మాజీ మంత్రి హరీశ్‌రావుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని ఎవరికీ శాశ్వతంగా...

గచ్చిబౌలి వేదికగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కీర్తి ఘట్టం

ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు..డాక్టర్ సోనీ బాలాదేవి బ్యాడ్మింటన్ క్రీడలు అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది..డాక్టర్ పుల్లెల గోపిచంద్ Hyderabad : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -