end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

గచ్చిబౌలి వేదికగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కీర్తి ఘట్టం

ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు..డాక్టర్ సోనీ బాలాదేవి బ్యాడ్మింటన్ క్రీడలు అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది..డాక్టర్ పుల్లెల గోపిచంద్ Hyderabad : గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్...

ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Ande Sri: తెలంగాణకు తన పద్యాలతో ప్రాణం పోసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత రాత్రి ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే కుటుంబ...

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌.. 11న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Hyderabad : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల (Jubilee Hills By-Election)నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవులు(Special holidays) ప్రకటించింది. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ఎలాంటి...

బిహార్‌ ఎన్నికలు..ఎన్డీఏ తరఫున ప్రచార బాటలో మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh: బిహార్‌ (Bihar)రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) సంబంధించి ఎన్డీఏ (NDA)తరఫున ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్‌ ప్రచార బాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు...

శంషాబాద్‌ విమానాశ్రయంలో విమానాల ఆలస్యాలు.. ప్రయాణికుల ఆగ్రహం

Shamshabad Airport: హైదరాబాద్‌ శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Rajiv Gandhi International Airport)లో శుక్రవారం రాత్రి నుంచి విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా వందలాది...

వీళ్లేం సెలబ్రిటీలు?..రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

CP Sajjanar: ప్రముఖ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌ (Cricketers Suresh Raina and Shikhar Dhawan)ల సోషల్‌ మీడియాలో చేసిన ప్రమోషన్‌లపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సజ్జనార్‌...

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం

Sricharani: వన్డే మహిళా ప్రపంచకప్‌లో తన ప్రతిభతో దేశం మొత్తాన్ని గర్వపడేలా తెలుగు క్రికెటర్‌ శ్రీచరణి (Cricketer Sricharani)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆమె ప్రదర్శనకు గుర్తింపుగా ప్రభుత్వం రూ.2.5 కోట్ల...

డిసెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం: తితిదే ఈవో

TTD: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు....

రాష్ట్ర స్థాయి టైపింగ్ హయ్యర్ పరీక్షలో సహస్రకు 3వ ర్యాంక్

Hyderabad : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం (Intermediate second year)చదువుతున్న విద్యార్థిని శ్రీ భాష్యం సహస్ర (Sri Bhashyam Sahasra)రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. తెలంగాణ టెక్నికల్‌ బోర్డు నిర్వహించిన ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌...

మరోసారి అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

Mumbai : రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మరోసారి సమన్లు జారీ (ED summons)చేసింది. బ్యాంకు మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు ఆయనను ఆహ్వానించినట్లు...

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..బీజేపీ నేతల ఆగ్రహం

Borabanda : హైదరాబాద్‌లోని బోరబండలో ఈ రోజు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) నిర్వహించాల్సిన సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. ప్రారంభంలో నిర్వహణకు...

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

Mumbai : ప్రముఖ నటి శిల్పా శెట్టి (Actress Shilpa Shetty) మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra)పేర్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -