end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత

Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ ( Vijaya Dairy Former Chairman), పాడి పరిశ్రమ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు....

ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..ఈ నెల నుంచే కరెంట్ బిల్లుల తగ్గింపు..

AP Electricity Bill Reduction: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. ఇకపై ప్రజలకు విద్యుత్ బిల్లుల (Electricity Bill)భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇంధన శాఖ...

దారుణం..రెండేళ్ల కుమార్తెతో కలిసి తల్లి హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్య..

Hyderabad : హైదరాబాద్‌లోని బహదూర్ పురాకు చెందిన ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాకింగ్ గా వెలుగులోకి వచ్చింది....

శివాలయం పునరుద్దరణ పనుల్లో.. పురాతన బంగారు నాణేలు లభ్యం

Tiruvannamalai: తమిళనాడులోని (Tamil Nadu)తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లో ఒక పురాతన శివాలయం తన అంతర్భాగంలో దాచుకున్న బంగారు చరిత్రను వెలుగులోకి తెచ్చింది. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పునరుద్ధరణ పనులు...

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్‌

Hyderabad -vijayawada Highway: హైదరాబాద్‌–విజయవాడ మధ్య ఉన్న 65వ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్‌ కింద 40వ కిలోమీటరు నుంచి 269వ...

కార్తిక పౌర్ణమి శోభ..శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Karthika Pournami: కార్తిక మాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అంతటా శైవ క్షేత్రాలు భక్తుల(Devotees)తో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి స్వామి దర్శనం కోసం...

మావోయిస్టుల కాల్పుల విరమణ పొడిగింపు..రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

Maoists: తెలంగాణ (Telangana)లో మావోయిస్టు పార్టీ (Maoist Party)శాంతి వాతావరణం కొనసాగించేందుకు మరో ఆరు నెలలపాటు కాల్పుల విరమణ(ceasefire)ను పొడిగిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన పార్టీ అధికార ప్రతినిధి జగన్...

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన

PM Modi: రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న లారీ...

రంగారెడ్డి ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు

Ranga Reddy accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించటంతో ప్రాంతీయ మరియు రాష్ట్ర స్థాయి అధికారులలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth...

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..24 మంది దుర్మరణం

Road Accident: రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC bus)ను కంకరతో...

కాశీబుగ్గ తొక్కిసలాట పై స్పందించిన సీఎం చంద్రబాబు..విచారణకు ఆదేశించిన హోంమంత్రి

Kasibugga stampede: శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం (Vekateswara Swamy temple)లో ఏకాదశి పర్వదిన సందర్భంగా ఘోరమైన తొక్కిసలాట (stampede)ఘటన చోటుచేసుకుంది. భారీగా భక్తుల (devotees)ఆలయానికి చేరుకోవడం వల్ల ఈ...

పోచారంకు పదవీ గండం..! పార్టీ ఫిరాయింపుతో వేటు తప్పదా?

BRS: బీఆర్ఎస్‌లో మంత్రి మరియు స్పీకర్‌గా పదవులు చేపట్టిన అనుభవజ్ఞుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), ఇటీవలి రోజుల్లో అనర్హత వేటు (Disqualification) భయంతో ఆందోళనలో...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -