Mandava Janakiramaiah: విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ ( Vijaya Dairy Former Chairman), పాడి పరిశ్రమ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు....
AP Electricity Bill Reduction: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందించింది. ఇకపై ప్రజలకు విద్యుత్ బిల్లుల (Electricity Bill)భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇంధన శాఖ...
Hyderabad : హైదరాబాద్లోని బహదూర్ పురాకు చెందిన ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్ (Hussain Sagar)లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాకింగ్ గా వెలుగులోకి వచ్చింది....
Tiruvannamalai: తమిళనాడులోని (Tamil Nadu)తిరువణ్ణామలై జిల్లా జవ్వాదుమలై కొండల్లో ఒక పురాతన శివాలయం తన అంతర్భాగంలో దాచుకున్న బంగారు చరిత్రను వెలుగులోకి తెచ్చింది. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో పునరుద్ధరణ పనులు...
Hyderabad -vijayawada Highway: హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న 65వ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్ కింద 40వ కిలోమీటరు నుంచి 269వ...
Karthika Pournami: కార్తిక మాస పౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అంతటా శైవ క్షేత్రాలు భక్తుల(Devotees)తో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చి స్వామి దర్శనం కోసం...
Maoists: తెలంగాణ (Telangana)లో మావోయిస్టు పార్టీ (Maoist Party)శాంతి వాతావరణం కొనసాగించేందుకు మరో ఆరు నెలలపాటు కాల్పుల విరమణ(ceasefire)ను పొడిగిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన పార్టీ అధికార ప్రతినిధి జగన్...
PM Modi: రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న లారీ...
Ranga Reddy accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించటంతో ప్రాంతీయ మరియు రాష్ట్ర స్థాయి అధికారులలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth...
Road Accident: రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District)చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC bus)ను కంకరతో...
Kasibugga stampede: శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం (Vekateswara Swamy temple)లో ఏకాదశి పర్వదిన సందర్భంగా ఘోరమైన తొక్కిసలాట (stampede)ఘటన చోటుచేసుకుంది. భారీగా భక్తుల (devotees)ఆలయానికి చేరుకోవడం వల్ల ఈ...
BRS: బీఆర్ఎస్లో మంత్రి మరియు స్పీకర్గా పదవులు చేపట్టిన అనుభవజ్ఞుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), ఇటీవలి రోజుల్లో అనర్హత వేటు (Disqualification) భయంతో ఆందోళనలో...