end
=
Thursday, December 25, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

డీప్‌ఫేక్ మోసాలపై జాగ్రత్త ..‘సేఫ్ వర్డ్’తోనే రక్షణ : సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక

Hyderabad : వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ (Technology)ని నేరగాళ్లు కూడా తమ దురుద్దేశాలకు వాడుకోవడం ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ మోసాలు (Deepfake scams) ఇటీవల పెద్ద...

మొంథా తుపాను పై పవన్‌ కల్యాణ్‌ సమీక్ష..పునరుద్ధరణ చర్యలకు తక్షణ ఆదేశాలు

Amaravati: మొంథా తుపాను (Montha cyclone)కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా నష్టం సంభవించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) బుధవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను...

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..‘ఆరెంజ్ అలర్ట్’జారీ

Montha cyclone : హైదరాబాద్‌ (Hyderabad)వాసులు ఈ బుధవారం ఉదయం మబ్బులతో కమ్ముకున్న ఆకాశం, కుండపోత వర్షంతో నిద్రలేచారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం నిరంతరంగా కురుస్తోంది. గచ్చిబౌలి, మాధాపూర్‌,...

మొంథాతుఫాను బీభత్సం.. కోనసీమ అతలాకుతలం..పంటలకు తీవ్ర నష్టం

Montha Cyclone: మొంథాతుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ (AP)తీరాలపై నిత్య జీవన విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)తీర ప్రాంతంలో భారీ విధ్వంసం సంభ‌వించింది. సముద్ర...

మొంథా తుపాను..ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్‌ సమీక్ష

Nara Lokesh: మొంథా తుపానూ (Montha Cyclone)తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (State Govt)అప్రమత్తం గాంచింది. ముఖ్యంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్...

సరెండర్ల పర్వం..లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక

Senior Maoist Bandi Prakash Surrender : ఆపరేషన్‌ “కగార్” (Operation Kagar)నేపథ్యంలో మావోయిస్టు పార్టీ(Maoist Party)లో లొంగుబాటు దళం కొనసాగుతోంది. ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి అగ్రనేతలు ఆయుధాలతో...

తీవ్ర తుపానుగా మారిన ‘మొంథా’.. ఏపీలో భారీ వర్షాలు

Montha Cyclone : బంగాళాఖాతంలో కొన్ని రోజుల క్రితం ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఇప్పుడు మరింత బలపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారింది. విశాఖపట్నం(Visakhapatnam)లోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా సమాచారం...

మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృవియోగం..

Harish Rao: హైదరాబాద్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణ రావు (95) (Sathyanarayana Rao)మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు....

తెలంగాణలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ప్రారంభం..భారీగా దరఖాస్తులు

Liquor: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల (Liquor stores) కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ (Lottery Process) సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ల...

బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను ఉధృతి ..అప్రమత్తమైన ఏపీ సర్కార్

Cyclone Montha: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ‘మొంథా’ తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఈ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా...

భూమి సునీల్‌కు “భూమి రత్న” పుర‌స్కారం

రైతుల భూమి హక్కుల కోసం చేసిన విశిష్ట సేవలకు గౌర‌వం Hyderabad: ప్ర‌ఖ్యాత భూమి హ‌క్కుల సంస్క‌ర్త‌, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(M.Sunil Kumar)(భూమి సునీల్‌)కు "భూమి ర‌త్న" (Bhoomi Ratna)పుర‌స్కారం...

మొబైల్ దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌.. అడ్డుకునే ప్రయత్నంలో డీసీపీపై కత్తిదాడి

. సెల్‌ఫోన్లు అప‌హ‌రించి ప‌రార‌వుతున్న దొంగ‌లు.. . గుర్తించి వెంబ‌డించిన సౌత్ జోన్ డీసీపీ చైత‌న్య‌కుమార్‌.. . డీసీపీపై క‌త్తితో దాడికి య‌త్నించిన దుండ‌గులు.. . గ‌న్తో మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపిన డీసీపీ.. Hyderabad: మొబైల్ దొంగిలించి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -