Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల((Local body elections)పై ఆసక్తి పెరిగిన వేళ, ఈ విషయంలో ఇవాళ జరగాల్సిన హైకోర్టు (High Court)విచారణ అనూహ్యంగా వాయిదా పడింది. ముఖ్య న్యాయమూర్తి సెలవులో...
YSRCP : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ఈ నెల 25 నుంచి 27 వరకూ తన సొంత...
డిసెంబర్ 1 నుంచి అన్ని మండలాల్లో సేవలు అందుబాటులోకి
Telangana Government: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సేవలను (Aadhaar services)మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు...
Hyderabad : హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పై సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్పేట సమీపంలో దూసుకెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు (Car Accident)చెలరేగడంతో...
Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిని (Station Ghanpur Constituency Development) లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆయనపై...
Telangana Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ కేబినెట్ ఆమోదించడంతో, రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన విధివిధానాలు...
Puttaparthi : పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవాలు (Bhagwan Sri Sathya Sai Baba Centenary Celebrations)వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక...
Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగాన్ని పెంచింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా సర్పంచ్, వార్డు...
CM Chandrababu: కొత్త కార్మిక చట్టాలు (New labor laws)దేశ ఆర్థిక వ్యవస్థను(Economy of the country) ఆధునిక దిశగా నడిపించే కీలక సంస్కరణలుగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
AP : ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు (Liquor scam case) నిందితుల రిమాండ్ గడువు (Remand period)నేటితో ముగియడంతో, విచారణలో భాగంగా వారిని అధికారులు విజయవాడ జిల్లా (Vijayawada...
KTR: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-E car case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Governor Jishnu Dev Varma) అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్...
Andhra Pradesh : మయన్మార్లో (Myanmar)సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో బంధించబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 55 మంది యువకులు చివరికి సురక్షితంగా భారత్(India)కు చేరుకున్నారు. అధిక...