end
=
Thursday, February 12, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

యూఏఈ పర్యటనతో పెట్టుబడుల వర్షం..ఏపీకి క్యూ కట్టనున్న అరబ్ కంపెనీలు

  CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP)పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) చేసిన యూఏఈ పర్యటన(UAE tour)విశేష ఫలితాలను ఇచ్చింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన బృందం విజయవంతంగా...

కర్నూలు బస్సు ప్రమాదం ..నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు :సీఎం చంద్రబాబు

CM Chandrababu: కర్నూలు సమీపంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం(Kurnool bus accident)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందిస్తూ శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో...

2047 నాటికి ఏపీ గ్లోబల్ పవర్ హౌస్.. అదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి లోకేశ్‌

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌(Global economic powerhouse)గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు....

కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా?… జాగృతి అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ రంగంలో కొత్త దిశల వైపుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరితే, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా తాను తప్పకుండా...

మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మోటివేషనల్, లైఫ్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమం

Medical: మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌(Police Training Center)లో తాజాగా పోలీసు సిబ్బంది(Police personnel)కి ప్రేరణాత్మకంగా, జీవన నైపుణ్యాలపై కేంద్రీకృతమైన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్,...

ఈసారి ముందుగానే ఇంటర్ పరీక్షలు..తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్..

Telangana Inter Exams : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams)షెడ్యూల్‌లో ఈసారి కీలక మార్పు చోటు చేసుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను...

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డి సహా నిందితులందరికీ సీబీఐ కోర్టు నోటీసులు

YS Vivekananda Reddy: క‌డ‌ప జిల్లా, పులివెందులలో నిందితులచే హత్య చేయబడిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy)కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు సంబంధించి ఆయన...

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం..20 మందికి పైగా సజీవ దహనం..!

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు (Bangalore) నుండి హైదరాబాద్‌(Hyderabad)కు బయలుదేరిన ఓ ప్రైవేట్ వోల్వో బస్సు మంటల్లో చిక్కుకొని బూడిదైపోయింది. ఈ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి..ప్రచారానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి!

BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను(Jubilee Hills Election) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఉప ఎన్నికలో గెలుపు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని, పార్టీ పూర్తి స్థాయిలో...

మంత్రి లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన..గ్రిఫిత్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి అడుగులు

Australia Tour: ఆంధ్రప్రదేశ్‌ ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh)ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన గోల్డ్ కోస్ట్‌(Gold Coast) లోని ప్రఖ్యాత గ్రిఫిత్...

ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు

AP Intermediate Board: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిజంగా శుభవార్తే. 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యా మండలి (BIEAP) విద్యా విధానంలో పలు కీలక మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను...

యూఏఈ పర్యటనకు సీఎం చంద్రబాబు ..విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం..

UAE Tour : ఆంధ్రప్రదేశ్‌ (AP)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మూడు రోజుల విదేశీ పర్యటన కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైపు పయనమయ్యారు. అమరావతి నుండి హైదరాబాద్...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -