Cyclone Montha: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ‘మొంథా’ తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఈ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా...
రైతుల భూమి హక్కుల కోసం చేసిన విశిష్ట సేవలకు గౌరవం
Hyderabad: ప్రఖ్యాత భూమి హక్కుల సంస్కర్త, న్యాయ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్(M.Sunil Kumar)(భూమి సునీల్)కు "భూమి రత్న" (Bhoomi Ratna)పురస్కారం...
. సెల్ఫోన్లు అపహరించి పరారవుతున్న దొంగలు..
. గుర్తించి వెంబడించిన సౌత్ జోన్ డీసీపీ చైతన్యకుమార్..
. డీసీపీపై కత్తితో దాడికి యత్నించిన దుండగులు..
. గన్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ..
Hyderabad: మొబైల్ దొంగిలించి...
. ఎంజీఎం పిల్లల వార్డులో దయనీయ స్థితి..
. ఇద్దరు పసికందులకూ ఒకటే ఆక్సిజన్ సిలిండర్..
. వైద్యపరీక్షలకు పిల్లలను తరలిస్తుండగా తీసిన వీడియో వైరల్..
. వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
Warangal : దక్షిణ...
Neredmet: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం(Sri Lakshmi Venkateswara Swamy Temple) లో భగవంతుడి అనుగ్రహం మరోసారి ప్రతిపలించింది. నేపాల్ లోని గండకీ నది తీరాల నుండి...
Revanth Reddy: తెలంగాణ (Telangana) పట్టణాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీఎం...
Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జనం బాట’ (Janam Bata)పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ...
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (AP)పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) చేసిన యూఏఈ పర్యటన(UAE tour)విశేష ఫలితాలను ఇచ్చింది. మూడు రోజుల పర్యటన అనంతరం ఆయన బృందం విజయవంతంగా...
CM Chandrababu: కర్నూలు సమీపంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం(Kurnool bus accident)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందిస్తూ శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో...
Minister Lokesh : ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్(Global economic powerhouse)గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు....
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ రంగంలో కొత్త దిశల వైపుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరితే, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా తాను తప్పకుండా...