end
Wednesday, April 1, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

మెగాస్టార్ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Chiranjeevi movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu)పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ(Sankranti festival) కానుకగా ఈ చిత్రం ఈ...

సంక్రాంతి సందడి..ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు

Sankranti: సంక్రాంతి పండుగ(Sankranti festival)ను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే తపనతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు(journeys) చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లోని ప్రధాన బస్...

తిరుమలలో రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు..టీటీడీ వివరాలు వెల్లడి

TTD: తిరుమల(Tirumala)లో డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలు(Vaikunta dwara darshanam) విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్...

సికింద్రాబాద్ అస్థిత్వంపై కాంగ్రెస్ కుట్రలు : తలసాని శ్రీనివాస్

Secunderabad : సికింద్రాబాద్‌కు ఉన్న ఘనమైన చరిత్ర(Great history)ను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్...

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వేళ జైశంకర్ భద్రతకు భారీ ఆపరేషన్

Jaishankar: అమెరికాలో ప్రభుత్వ(America Government) షట్‌డౌన్(Shutdown) ప్రభావం అనూహ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar)ప్రయాణంపై పడింది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో, ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో ముందుగా...

కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ దందా చేస్తోంది: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) సీరియల్‌ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములకు(Urdu University lands) సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన...

పంట నిల్వకు సరికొత్త ‘సైలో’ వ్యవస్థ: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Telangana : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని(Agriculture sector) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. పంటలను దీర్ఘకాలం...

తీర భద్రతకు మడ అడవులే కవచం: పవన్ కల్యాణ్

Mangrove forests : తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ(Environmental protection) అంశాల్లో మడ అడవుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) మరోసారి...

కేసీఆర్‌ను కలవనున్న సీతక్క, కొండా సురేఖ

KCR: తెలంగాణ రాజకీయ వేదికపై ఈరోజు ఓ కీలకమైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KCR) మంత్రులు సీతక్క, కొండా సురేఖ(Seethakka,...

హైదరాబాద్‌లో భారీగా చైనా మాంజా పట్టివేత

Hyderabad : నగరంలో నిషేధం(ban) ఉన్న చైనా మాంజా(China Manja) దందాపై అధికారులు పెద్ద దెబ్బ కొట్టారు. ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో చైనా మాంజాను స్వాధీనం చేసుకుని, దీని విలువ సుమారు...

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగింపు..అర్ధరాత్రి నుంచి ద్వారాల మూసివేత

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శనాలకు(Vaikunta dwara darshanam) ఈరోజు చివరి రోజు అని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్పష్టం...

ప్రణయ్ పరువు హత్య కేసు.. హైకోర్టు కీలక తీర్పు

Miryalaguda: తెలంగాణ(Telangana)లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు(Pranay Murder Case)లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌(Shravan...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -