end
=
Tuesday, February 10, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ దందా చేస్తోంది: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Telangana : కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) సీరియల్‌ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములకు(Urdu University lands) సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన...

పంట నిల్వకు సరికొత్త ‘సైలో’ వ్యవస్థ: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Telangana : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని(Agriculture sector) మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. పంటలను దీర్ఘకాలం...

తీర భద్రతకు మడ అడవులే కవచం: పవన్ కల్యాణ్

Mangrove forests : తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ(Environmental protection) అంశాల్లో మడ అడవుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) మరోసారి...

కేసీఆర్‌ను కలవనున్న సీతక్క, కొండా సురేఖ

KCR: తెలంగాణ రాజకీయ వేదికపై ఈరోజు ఓ కీలకమైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KCR) మంత్రులు సీతక్క, కొండా సురేఖ(Seethakka,...

హైదరాబాద్‌లో భారీగా చైనా మాంజా పట్టివేత

Hyderabad : నగరంలో నిషేధం(ban) ఉన్న చైనా మాంజా(China Manja) దందాపై అధికారులు పెద్ద దెబ్బ కొట్టారు. ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో చైనా మాంజాను స్వాధీనం చేసుకుని, దీని విలువ సుమారు...

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నేటితో ముగింపు..అర్ధరాత్రి నుంచి ద్వారాల మూసివేత

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swamy) ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శనాలకు(Vaikunta dwara darshanam) ఈరోజు చివరి రోజు అని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్పష్టం...

ప్రణయ్ పరువు హత్య కేసు.. హైకోర్టు కీలక తీర్పు

Miryalaguda: తెలంగాణ(Telangana)లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసు(Pranay Murder Case)లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌(Shravan...

అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల నోటీసులు!

YSRCP MLAs : రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు (Assembly meetings) హాజరుకాకుండా జీతాలు, ట్రావెలింగ్ అలవెన్సులు (టీఏ), డియర్‌నెస్ అలవెన్సులు (డీఏ) తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల(YSRCP MLAs)...

సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

Amaravati : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో అద్దె బస్సుల (Hire buses)యజమానులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె(strike)కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం, ఆర్టీసీ...

ఐబొమ్మ కేసులో కీలక పరిణామం: నాంపల్లి కోర్టులో రవికి ఎదురుదెబ్బ

iBomma Ravi: సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’(iBomma) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇమంది రవి(Ravi)కి నాంపల్లి కోర్టు(Nampally Court)లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం రవి దాఖలు చేసిన పిటిషన్‌పై...

పోలవరం వద్ద సీఎం చంద్రబాబు సమీక్ష: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఆదేశాలు

Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రతిష్ఠాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులతో...

మేడారం మహాజాతరకు కేసీఆర్‌కు ప్రభుత్వ ఆహ్వానం

Warangal : తెలంగాణ రాష్ట్ర పండుగగా (Telangana state festival) గుర్తింపు పొందిన మేడారం మహాజాతరను (Medaram Mahajatara)రాజకీయాలకు అతీతంగా, సమైక్యతతో నిర్వహించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -