end
=
Wednesday, September 10, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

కారు ఢీ… జింక మృతి

రోడ్డుదాటుతున్న జింకను కారు ఢీకొనడంతో జింక మృతి చెందిన ఘటన శంషాబాద్‌ మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్‌వైపు నుండి శంషాబాద్‌ వైపు అతివేగంగా దూసుకొస్తున్న...

ప్రభుత్వ టీచర్లకు సెలవులు రద్దు

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 20 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు చేస్తున్నట్లు...

TSRTCలో కారుణ్య నియామకాలు !

8 ఏళ్ల తర్వాత పాలకవర్గ సమావేశం300 అంశాలపై చర్చఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జనార్‌ తెలంగాణ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. దాదాపు 300 అంశాలపైన విస్తృత చర్చ జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్‌,...

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి వ్యక్తి మృతి

ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలి కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన విజయవాడలోని సూర్యరావుపేటలో జరిగింది. శివకుమార్‌ అనే వ్యక్తి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేశారు. ఇంట్లో బెడ్‌రూమ్‌లో బైక్‌ బ్యాటరీ...

శ్రీనగర్‌ కాలనీలో వ్యభిచారం గుట్టురట్టు

పంజాగుట్ట సమీపంలోని శ్రీనగర్‌ కాలనీలో వ్యభిచారం గుట్టురట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్‌ వర్కర్లు, నిర్వాహకురాలిని...

పోరస్‌ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంపై సిఎం జగన్‌ దిగ్ర్భాంతి

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఫోరస్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు,...

ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ (26) ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలనే ఆమె ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. పై చదువుల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలో మహాలక్ష్మీ గురువారం...

ఏపీ బియ్యంకు తెలంగాణలో అనుమతి లేదు

కేంద్రం వడ్లను కొనని పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాల నుండి వచ్చే బియ్యాన్ని కొనబోమని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చే ధాన్యం...

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

దాదాపు 40కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు కాలిబూడిద టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గోదాంలో నిల్వ ఉన్న బట్టలన్నీ తగలబడి బూడిదయ్యాయి. గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం...

రైలు ప్రమాదం… ఐదు మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నుండి పలాస వైపు వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ టెక్నికల్‌ కారణాల వల్ల జి...

సీనియర్‌ నటుడు బాలయ్య మృతి

తెలుగు సినీమా ప్రముఖ సీనియర్‌ నటుడు బాలయ్య (94) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బాలయ్య పూర్తిపేరు మన్నవ బాలయ్య. గుంటూరు జిల్లాలోని...

బస్‌ ఛార్జీలు మళ్లీ పెంపు

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసి మరోసారి షాక్‌ ఇచ్చింది. బస్‌ ఛార్జీలు పెంచుతున్నట్లు శుక్రవారం తెలంగాణ ఆర్టీసి ప్రకటించింది. పెరిగిన ఇంధన ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసి వర్గాలు వెల్లడించాయి. దేశ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -