బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జనగామ: బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే సీఎం కేసీఆర్ ఫామ్హౌస్పై దాడి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఫామ్హౌస్కు పరిమితమైన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో...
సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ
సంగారెడ్డి: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా..? అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ. బుధవారం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆటోను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆయన...
దౌల్తాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు శేరుపల్లిలో భూమిపూజ జరిగింది. ఆయన ఆలోచనా విధానాలే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలు అని...
హైదరాబాద్: పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన...
మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్ : కోవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలను తొలగించి ప్రజల్లో నమ్మకం పెంచేందుకు తానే తొలి టీకాను తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...
హైదరాబాద్: తక్షణమే లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా ఆగిపోయిన తొలి విడత గొర్రెల పంపిణీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకం ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్ యూసఫ్గూడలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నగరవాసులు 20 వేల లీటర్ల...
సిద్దిపేట జిల్లా: తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా అమలు చేస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. రాష్ట్రంలో చాలా మంది పేదలు, మధ్య తరగతి జనం ఆ ఇళ్లు తమకు దక్కాలని ఆశిస్తున్నారు. కానీ,...
భూపాలపల్లి: అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. భూపాలపల్లి జిల్లా పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది....
తెలంగాణ కాబోయే పీసీసీ అధ్యక్షుడు ఎవరనే చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే కొత్త...
సైబరాబాద్ సీపీ సజ్జనార్కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లో గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. బహుదూర్పుర పోలీస్ స్టేషన్ ముందు...
రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో అయ్యిందని, దానిని పట్టించుకోవద్దంటూ ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కొంతమంది సీనియర్ నాయకులు కమలదళ నాయకత్వానికి సూచించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా కమలనాథులు కాంగ్రెస్...