జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్...
కరోనా వైరస్ కారణంగా ఆగిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకు...
సాయం చేసిన తల్లి..మంటకలిసిన మానవత్వం
రంగారెడ్డి : బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని...
వెబ్డెస్కు : ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి...
వెబ్డెస్కు : బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన...
అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి !
కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 3న...
బియ్యం ఎగుమతి ముఠాను పట్టుకున్న పోలీసులు
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యాన్ని రూ.12కి కిలో బియ్యాన్ని కొనుగోలు చేసి దుబాయ్,...
గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణాలోకి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుండి వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వస్తోంది. దీంతో...
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలోని జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, అలాగే ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల హైదరాబాద్తో సహా కరీంనగర్,...
వార్డెన్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
ప్రభుత్వ గిరిజన సంక్షేహ హాస్టల్లో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వార్డెన్స్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు మీనారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్,...
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం
గానగంధర్వుడు బాలు ఇక లేరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఇక నుండి డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల పద్దతికి స్వస్తి పలికింది....