end
=
Monday, February 16, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

వనస్థలిపురంలో మహిళపై ఇన్-స్పెక్టర్ అత్యాచారం!!!

వనస్థలిపురంలో ఒక మహిళను మారేడ్ పల్లి ఇన్-స్పెక్టర్ నాగేశ్వరరావు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. తన భర్తపై కూడా దాడి చేసి కిడ్నాప్ చేశాడని, తర్వాత తనపై అత్యాచారం చేశాడని...

తెలంగాణ ఐరన్ లేడి…

పుట్టినరోజు శుభాకాంక్షలు సీతాక్క.సీతక్క ఎమ్మెల్యే అయినా చాలా సాదాసీదాగా ఉంటారు. జనంతో కలిసే ఉంటారు. మేడారం జాతర ఇతర కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. తానేంటి ఎమ్మెల్యేనని అనుకోరు. నిరాడంబర జీవితానికి మారుపేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే...

అమర్‌నాథ్ యాత్రలో రాజాసింగ్ ఆవేదన…

జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ వద్ద ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభవృష్టి అనంతరం వరద పోటెత్తింది.అమర్‌నాథ్ యాత్రలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన కుటుంబం త్రుటిలో...

న‌గ‌రంలో భారీ వ‌ర్షం..

న‌గ‌రంలో వ‌రుణుడు మ‌రోసారి విజృంభించాడు. జంట‌న‌గ‌రాల్లోని ప‌లు ప్రాంతాల్లో కురిసిన భారీ వ‌ర్షంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఎల్బీన‌గ‌ర్‌,నాగోల్,మ‌న్సూరాబాద్‌, వ‌న‌స్థలిపురం, హ‌య‌త్ న‌గ‌ర్‌,తుర్కయాంజాల్‌,పెద్ద అంబ‌ర్‌పేట్‌, అబ్దుల్లాపూర్ మెట్‌, చంపాపేట్‌, సైదాబాద్,...

వంట నూనె ధరల్ని తగ్గించబోతుందా…

వంట నూనెల ధరలు మరింత దిగిరాబోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గింది. ఇంకో రూ.15 తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య ప్రజలకి...

వరద నీటిలో చిక్కుకున్న స్కూల్​ బస్సు..

వర్షాల తాకిడికి పలు చెరువులు, కాలువలు నిండిపోయాయి, వరదలు కూడా ఎక్కువైపోయాయి. కాగా, ఉమ్మడి మహబూబ్​నగర్ లో జిల్లాలో పాఠశాల బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. వరద నీటిలో బస్సు చిక్కుకుంది....

తెలంగాణ లో కొత్త రేషన్​ కార్డులు…

తెలంగాణలో రేషన్‌కార్డులు రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల...

మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల చూస్తుంటే ఫోర్త్‌వేవ్‌ మొదలైందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రోజువారీ పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా అధికమవుతున్నాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసులు మళ్లీ 19 వేలకు...

భారత వైమానిక దళ చరిత్రలో తొలిసారిగా, తండ్రీకూతుళ్లు…

ఎయిర్ కమోడోర్ సంజయ్ శర్మ తన కుమార్తె అనన్య గురించి ఈరోజు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. అనన్య శర్మ తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా, కలను నెరవేర్చడానికి దేశంలోని కుమార్తెలకు కొత్త విమానాన్ని...

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు…

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి.తెలుగు రాష్ట్రాల్లో...

భారీ వర్షం హెచ్చరిక:

రుతుపవనాల కారణంగా ముంబై పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జూలై 8...

మద్యం తాగిన మత్తులో….

సిద్దిపేట జిల్లాలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కడు మద్యం తాగి వాహనం నడిపినందుకు రెండు కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయాయి. స్థానికంగా ఈసంఘటన అందర్ని...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -