హైదరాబాద్ : రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడంతో పాటు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా హక్కు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్...
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పెద్దపులి కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అడవులకు మేతకు వెళ్లిన పశువులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే భీమారం...
తెలంగాణ పాలిసెట్(పాలిటెక్నిక్) పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 9న ప్రకటించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్దమవుతోంది. అయితే దీనికి సబంధించిన వివరాలు ఇలావున్నాయి.
పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు
సెప్టెంబర్ 12 నుండి 17 వరకు - అభ్యర్థులు...
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతితుపాకుల శబ్దాలతో దద్దరిల్లిన చర్ల గిరిజన ప్రాంతం
పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులతో మరోసారి పరిసర ప్రాంత గిరిజన ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు...
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయ సురేష్(28), సిద్దన్నగౌడ్(30),...
తెలుగు సీనీ చరిత్రలో అత్యంత ప్రేక్షాదారణ పొందిన పౌరాణిక చిత్రం 'లవకుశ' అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు అనారోగ్య సమస్యతో సోమవారం మృతి చెందారు....
ఆంధ్రప్రదేశ్లో విద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి
భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలో ప్రస్తుతం అన్లాక్ 4.0 నడుస్తోంది. ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభిచాలని ఏపీ...
తెలంగాణ సీ.ఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల...
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని భీమారం మండలం కాజీపేట అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మేతకు వెళ్లిన పశువులపై పులి పంజా విసురుతుందని,...
పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతివరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు
'హాయ్ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో...
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా...