end
=
Monday, February 16, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

జులైలో ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ అధికారులతో సమీక్షా...

స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీమార్చి 1 నుండి వేతనాల వర్తింపు ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజిన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్ల వేతనాలు పెరిగాయి. దీనికి సంబంధించిన ఉత్వర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో...

బైక్‌-లారీ ఢీ ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా గార్గేయపురం వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో...

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు బ్లాక్‌ స్ర్కీన్‌ తొలగింపు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక శని, ఆదివారాలైతే ట్రాఫిక్‌ను ఆపి మరి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వారు నల్లటి స్ర్కీన్‌ను కారు...

‘చిల్లర’ సమస్యకు చెక్‌

పల్లెవెలుగు బస్‌ ఛార్జీలను రౌండప్‌ చేసిన టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసి కీలకం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టేందుకు బస్‌ ఛార్జీలను రౌండప్‌ చేసింది. రూ.12, రూ.13 ఇలా ఉన్నటువంటి...

రోడ్డు ప్రమాదంలో నెలల పసికందు మృతి

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఘటనపరారీలో కారు డ్రైవర్‌ రోడ్డు ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందిన హృదయవిదాకర సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వద్ద జరిగింది. మహారాష్ర్టలకు చెందిన మహిళ...

మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష

తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్‌ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌...

డీసీఎం – అటో ఢీ : నలుగురు మృతి

డిసిఎం అటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందిన సంఘటన ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు...

పుట్టకముందే తండ్రిని కోల్పోయి.. అన్ని తానై పెంచిన తల్లీ లేకపోవడంతో..

గజ్వేల్‌ : తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయింది. పుట్టకముందే తండ్రిని పోగట్టుకున్న తన కూతురిని అన్ని తానై పెంచి పోశించింది ఆ తల్లీ. కూలీ నాలి చేసి తనను ఇంటర్‌ వరకు...

తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ ఇండియాలో అతి పెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు....

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు కింద పడి ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు. అసెంబ్లీ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మరళీ కృష్ణ ప్రమాదవశాత్తు బస్సు వెనక చక్రాల...

సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కోవిడ్‌

తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి, ఐఎఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆమె ట్వీట్‌ చేశారు. అయితే తాను హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. తనతోపాటు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -