గంగమ్మ ఉప్పొంగుతుంది… కరెంటు లేకుండానే, మోటారు వేయకుండానే బోరు బావిలో నుండి నీరు వరదలా పైకి ఉబికివస్తోంది. ఈ ఆ ఆసక్తికర దృశ్యం తెలంగాణ రాష్ర్టంలోని ములుగు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత...
రెండు వర్గాల మధ్య అల్లర్ల ఘటన తర్వాత నిర్మల్ జిల్లా భైంసాలో మరో కలకలం రేపింది. ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతూ కనపబడ్డాడు. విషయమం ఏంటంటే ఆరు నెలల క్రితం భైంసాలో ఇద్దరు...
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజుకు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా దాదాపు 19,600 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారు 10 మంది...
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం - బద్దిపల్లి వాగులో...
మెదక్ మట్టి కవి… రిటైర్డ్ ఉపాధ్యాయుడు., ప్రముఖ కవి.. ఏలేశ్వరం నాగభూషణం ఆచారి, ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. చాలా సంవత్సరాలుగా గొంతు వ్యాధితో బాధపడుతున్న ఏలేశ్వరం నాగభూషణం ఆచారి మరణం సాహితీలోకానికి...
దిగువకు నీరు విడుదలలోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
గత వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదు హుస్సేన్ సాగర్ నిండింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు జలాశయం మిగులు...
గుంటూరుః ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకుడు గుడివాక రామాంజనేయులు అలియాస్ అంబిబాబు తెలంగాణ నుండి గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు ఏఈఎస్ చంద్రశేఖర్రెడ్డి తనిఖీలు చేసి అరెస్టు చేశారు....
- మంత్రి హరీష్ రావు
సామాజిక ఉద్యమకారుడిగా…, జర్నలిస్టుగా,… రాజకీయుడిగా… వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం సమాజానికి స్ఫూర్తి దాయకమని రాష్ట్ర ఆర్థిక...
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పడుతున్న భారీ వర్షాలకు...
అమరావతి ః ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ఈ కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన పారిశ్రామిక విధానం తదితర అంశాల...
శ్రీశైలం వెళ్లే రహదారి అమ్రబాద్ మండలం మన్ననూర్ వద్ద గల దర్గా వద్ద రక్షణ గోడ కూలిపోయింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్లేవారు బయపడుతున్నారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా వారం రోజులుగా...
జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆపివున్న డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో జరిగింది....