end
=
Monday, August 18, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

షాపూర్‌లో సినీ ఆర్టిస్టులతో వ్యభిచారం

రాఘవేంద్ర లాడ్జీపై పోలీసుల దాడులుసినీ ఆర్టిస్టులతోపాటు నలుగు విటులు రిమాండ్‌ హైదరాబాద్‌ః సినీమా జూనియర్‌ ఆర్టిస్టులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు లాడ్జీపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల...

అడిషనల్‌ ఎస్పీని బలితీసుకున్న కరోనా వైరస్‌

కరోనా వైరస్‌తో జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి కరోనా మహమ్మారికి జగిత్యాల అడిషన్ ఎస్పీ దక్షిణామూర్తి బుధవారం తెల్లవారుజామున మరణించారు. కరోనా వైరస్‌ సోకి వారం రోజుల క్రితం ఆయన కరీంనగర్‌లోని ప్రైవేటు...

27 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం

భద్రాచలంలో రూ.కోటి విలువ గల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఉదయం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీఐ వినోద్, ఎస్‌ఐ మహేశ్‌ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఐచర్ వాహనం,...

తెలంగాణలో ఒకేరోజు 2579 కరోనా కేసులు

కరోనా మహమ్మారి తెలంగాణలో తన ప్రతాపం చూపిస్తోంది. కొరలు చాచి వందలాది మంది ప్రజలను కాటువేస్తోంది. భారీగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఒక రోజులో సుమారు 53 వేల కరోనా టెస్టులు జరగ్గా...

‘కిమ్స్’ ఘనత

ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతంకోల్‌కత్తా నుంచి హైదరాబాద్‌కు ఊపిరితిత్తులు చండీఘర్‌కు చెందిన  ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసిపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ విషయంలో తెలంగాణ జీవన్‌ధాన్‌ పౌండేషన్‌ పశ్చిమబెంగాళ్‌ రాష్ర్టంలోని...

పోచారం డ్యామ్‌ వెళ్లే రహదారి మూసివేత

కోవిడ్‌ నిబంధనలు పాటించని సందర్శకులుమెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాలు కరోనావైరస్‌ వల్ల పోచారం డ్యామ్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. విచ్చలవిడిగా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా, వ్యవహరించడం చాలా...

తెలంగాణ టు ఆంధ్రా… అక్రమ మద్యం రవాణా

కర్నూలు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టివేత ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం మాఫీయా అడ్డదారిలో మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ఎంత తనిఖీలు నిర్వహించినా తెలంగాణ...

మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం

రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్ష సూచనమత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ...

ప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు

విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్‌ బెయిల్‌ పొందిన కాశిం...

నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు అడ్వాన్స్‌డ్‌ రిజ్వేషేన్‌ గడువు నెల రోజులకు పెంచింది. ఇకనుండి నెల రోజుల ముందుగా బస్‌ టికెట్‌ బుక్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -