టీఆర్ఎస్, ఎస్ఈసీపై ఉత్తమ్ ధ్వజం
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా ఆయన తీవ్ర విమర్శలు...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన పార్టీగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి...
హైదరాబాద్: ఈ నెల 25 నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరగనున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారం 23 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ...
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గతకొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి...
షాద్ నగర్: ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు వారి వద్ద అన్ని పత్రాలు సేకరించాలన్నారు షాద్నగర్ సీఐ శ్రీధర్. మీమీ ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే షాద్ నగర్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమేనని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి 121 డివిజన్ పార్టీ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ఆ...
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతోనే హైదరాబాద్ మహానగరానికి బ్రాండ్ ఇమేజ్ వచ్చినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. ఒక్క రోజులో హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు అధికారపార్టీ టీఆర్ఎస్ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల...
జనసేన అధినేత, ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా విమర్శించారు. జనసేన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. ఇక ఆ పార్టీ అధినేత...
సంగారెడ్డి: బహిరంగ ప్రదేశాల్లో పసి పిల్లలకు పాలిచ్చే తల్లుల బాధ వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం బస్టాండ్ లో ప్రత్యేక గదులను ఏర్పాటుకు వాసవి క్లబ్ ముందుకొచ్చింది. సంగారెడ్డి పట్టణం...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కూకట్పల్లిలో జరిగిన రోడ్షోలో ప్రసంగించారు....