పెళ్లైన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకున్న యువతివరకట్న వేధింపులే కారణమంటున్న నవనీత తల్లిదండ్రులు
'హాయ్ బావా… నేనంటే నీకు ఇష్టం లేదు కదా! నాకంటే ముఖ్యమైన వాళ్లు నీకు వేరే ఉన్నారుగా! నాకు ప్రేమలో...
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం దగ్గమైంది. ఈ ఘటన శనివారం మధ్య రాత్రి జరిగినట్లు సమాచారం. షెడ్డులో ఉన్న రథానికి మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. అయితే...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనంకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్ వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా...
తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,511 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల 1,38,395లక్షలకు చేరింది. 1,04,603 మంది కరోనా నుంచి కొలుకోగా 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 11మంది...
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంసెంబ్లీలో నిర్వహించిన టెస్టుల్లో పాజిటీవ్ అని తెలింది. ప్రస్తుతం తన ఆరోగ్యం...
జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ర్టం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటీఆర్ అధికారులు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్,...
ఫేజ్ల వారిగా మెట్రో రైలు సర్వీసులుప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నింబంధనలు పాటించాలి
దేశవ్యాప్తంగా కరోనా అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్ సర్వీసులను సెప్టెంబర్ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్...
పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం సీటి రూపురేఖలు మారిపోయాయి : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి...
గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్గడ్లో కురుస్తున్న వర్షాలకు...
అందోల్ : ఒకప్పుడు ఎరువుల కోసం ఇలాంటి క్యూ చూసాం. ఇప్పుడు కూడా అలాంటి క్యూ అనుకుంటే పొరపడినట్లే…జోగిపేటలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను చేయించుకునేందుకు...
మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు గణపతి అలియాస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం
కార్పొరేటర్ వాహనానికి నిప్పు
గణపతి...
యువకుడి మృతికి కార్పొరేటర్ రామ్మూర్తి కారణమని ఆరోపణ
అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ యువకుడి బంధువలు ఖమ్మం నగరంలో నానా రభస సృష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఏకంగా కార్పోరేటర్ వాహనాన్ని తగులబెట్టారు. నగరంలోని...