end
=
Tuesday, February 10, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి చిరునామాగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ : సీఎం చంద్రబాబు

Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్‌ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ(Amaravati...

ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు..నీళ్లు-నిజాలు చర్చతో గత పాలనపై ఫోకస్!

Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద...

పులివెందులలో జగన్ పర్యటన .. క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

Pulivendula : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు....

ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు

Telangana Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లాయి. ఈ ప్రక్రియతో హైదరాబాద్‌లోని పలు ప్రధాన...

మహాలక్ష్మీ పథకంలో కీలక మార్పు: జీరో టికెట్‌కు గుడ్‌బై.. పాస్ కార్డుకు గ్రీన్ సిగ్నల్

Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) మహిళలకు జీరో టికెట్(Zero...

అసెంబ్లీకి రండి.. గౌరవంగా చూసుకుంటా!: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో...

పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

Hyderabad: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను(Panchayat election results) విశ్లేషించేందుకు కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌...

బొబ్బిలి కోటలో మల్లారెడ్డి పర్యటన…విద్యాసంస్థల విస్తరణే లక్ష్యమా?!

AP Tour : తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయనగరం జిల్లా(Vizianagaram District)లోని చారిత్రక బొబ్బిలి కోట(Bobbili...

‘ముస్తాబు’కార్యక్రమం చంద్రబాబు ముందు చూపు..లోకేశ్‌ పట్టుదలకు నిదర్శనం: మంత్రి సంధ్యారాణి

Amaravati : రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని (Mustabu program) అమలు చేయడం శుభపరిణామమని మంత్రి సంధ్యారాణి(Minister Sandhyarani) పేర్కొన్నారు. విద్యావ్యవస్థను రాజకీయ ప్రభావాల నుంచి దూరంగా ఉంచి, నాణ్యతతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దడమే...

ఏపీ విద్యార్థుల్లో పరిశుభ్రత–క్రమశిక్షణకు ‘ముస్తాబు’ కార్యక్రమం

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో(students) వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ,(Personal hygiene, discipline) మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ (Mustabu program) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటో తరగతి...

21న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక భేటీ

BRS:హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఈ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) (కె. చంద్రశేఖర్‌రావు) అధ్యక్షతన శాసనసభాపక్షం...

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు

Telangana : తెలంగాణలో సంచలనాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో ప్రధాన నిందితుడు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar Rao) కస్టడీని(Custody extended) సుప్రీంకోర్టు (Supreme Court)ఈనెల 25 వరకు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -