Medaram Maha Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో(Medaram) పుణ్యక్షేత్ర వాతావరణం నెలకొంది. గద్దెలపై పగిడిద్దరాజు(Pagiddaraja), గోవిందరాజులు(Govindaraja) కొలువుదీరడంతో పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండాయి. ఆదివాసీ సంప్రదాయాలను అక్షరాలా పాటిస్తూ...
AP Government: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండు(Sankranti festival)గను మరింత ఆనందంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న...
Sajjanar: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)ను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా జరగనున్న న్యూ ఇయర్ పార్టీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...
AP Bar Council: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదుల(lawyers) ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ(Welfare Committee)శుభవార్త అందించింది. న్యాయవాదులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరణానంతర ప్రయోజనాలు, వైద్య...
Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(...
Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ(Amaravati...
Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద...
Pulivendula : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు....
Telangana Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లాయి. ఈ ప్రక్రియతో హైదరాబాద్లోని పలు ప్రధాన...
Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) మహిళలకు జీరో టికెట్(Zero...
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో...
Hyderabad: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను(Panchayat election results) విశ్లేషించేందుకు కాంగ్రెస్ (Congress)అధిష్టానం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్...