end
Thursday, April 2, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు

Medaram Maha Jatara 2026: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో(Medaram) పుణ్యక్షేత్ర వాతావరణం నెలకొంది. గద్దెలపై పగిడిద్దరాజు(Pagiddaraja), గోవిందరాజులు(Govindaraja) కొలువుదీరడంతో పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండాయి. ఆదివాసీ సంప్రదాయాలను అక్షరాలా పాటిస్తూ...

సంక్రాంతి కానుకగా గ్రామాల్లో అన్న క్యాంటీన్లు..ఏపీ ప్రభుత్వ విస్తృత సన్నాహాలు

AP Government: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండు(Sankranti festival)గను మరింత ఆనందంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న...

న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:సీపీ సజ్జనార్

Sajjanar: నూతన సంవత్సర వేడుకల(New Year celebrations)ను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా జరగనున్న న్యూ ఇయర్ పార్టీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు...

ఏపీలో న్యాయవాదులకు భారీ ఊరట: రూ.5.60 కోట్ల సంక్షేమ నిధులకు ఆమోదం

AP Bar Council: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదుల(lawyers) ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ(Welfare Committee)శుభవార్త అందించింది. న్యాయవాదులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరణానంతర ప్రయోజనాలు, వైద్య...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(...

భవిష్యత్తులో నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి చిరునామాగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ : సీఎం చంద్రబాబు

Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్‌ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ(Amaravati...

ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు..నీళ్లు-నిజాలు చర్చతో గత పాలనపై ఫోకస్!

Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద...

పులివెందులలో జగన్ పర్యటన .. క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్

Pulivendula : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో విస్తృతంగా పర్యటించనున్నారు....

ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాల్లోకి తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు

Telangana Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లాయి. ఈ ప్రక్రియతో హైదరాబాద్‌లోని పలు ప్రధాన...

మహాలక్ష్మీ పథకంలో కీలక మార్పు: జీరో టికెట్‌కు గుడ్‌బై.. పాస్ కార్డుకు గ్రీన్ సిగ్నల్

Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme)లో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో(RTC bus) మహిళలకు జీరో టికెట్(Zero...

అసెంబ్లీకి రండి.. గౌరవంగా చూసుకుంటా!: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కృష్ణా నదిలో కలిపేసిన బాధ్యత పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పైనేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో...

పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

Hyderabad: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను(Panchayat election results) విశ్లేషించేందుకు కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -