end
=
Monday, February 16, 2026
Homeక్రీడలు

క్రీడలు

భారత్‌ ఘనవిజయం

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచుల్లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచాయి. అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆస్ట్రేలియా...

మా బౌలర్లు గొప్పగా రాణించారు: కోహ్లి

రహానే కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించిన వీరూ మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ తమ...

రాణించిన బౌలర్లు.. ఆసీస్ 195కే ఆలౌట్

మెల్‌బోర్న్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా అనుకున్నంతగా రాణించలేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. 72.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి...

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

మెల్‌బోర్న్‌: టీమిండియాతో ఎంసీజీలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టు విజయంతో ఆసీస్‌ హుషారుగా ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి సేవలు కోల్పోనుంది...

బాక్సింగ్‌ డే టెస్టు : జట్టును ప్రకటించిన బీసీసీఐ

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్‌ డే టెస్టుకు ఒక రోజు ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన పృథ్వీ షాను జట్టు...

భారత జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా చేతన్‌

అహ్మదాబాద్: టీమిండియా మాజీ పేసర్ చేతన్ శర్మను సీనియర్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల జట్టులో అబే...

టార్గెట్ గంగూలీ..!

న్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రేపు జరగనుంది. ఈ సమావేశం మొత్తం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ప్రధానంగా చర్చకు...

ఓ ఇంటివాడయిన మిస్టరీ స్పిన్నర్‌

న్యూఢిల్లీ: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్, మోడల్‌ ధనశ్రీ వర్మను చాహల్‌ పెళ్లాడాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది....

సురేష్‌ రైనా అరెస్ట్‌..

ముంబై: క్రికెటర్ సురేశ్ రైనాను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు సింగర్ గురు రంధ్వానాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై ఆకస్మిక...

విరాట్ లేకుంటే భారత్‌కు కష్టమే: స్మిత్

మెల్‌బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడం భారత్‌కు పెద్ద లోటేనని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా అడిలైడ్ టెస్టులో భారత్...

రెండో టెస్టులో భారీ మార్పులు..

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే మ్యాచును ఆసీస్‌కు అప్పగించింది భారత్‌. ఈ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లోనూ విఫలమైందని చెప్పవచ్చు. తొలి...

ఆస్ర్టేలియా టూర్‌కు షమీ దూరం

పెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్‌ అడిలైడ్‌: ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం పొందిన టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే జడేజా తొలి టెస్టుకు దూరమవగా.. తదుపరి మూడు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -