end
Friday, September 11, 2026
సినీమాభీమవరంలో నిఖిల్‌ దంపతులు ఎంజాయ్‌!
- Advertisment -

భీమవరంలో నిఖిల్‌ దంపతులు ఎంజాయ్‌!

- Advertisment -
- Advertisment -

హీరో నిఖిల్‌ – పల్లవి కొత్త దంపతులు తన అత్తగారిల్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్దార్థ్ త‌న స్నేహితురాలు ప‌ల్లవి శర్మను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల సినీమా షూటింగ్స్‌ లేవు. దీంతో హీరో తన సమయాన్ని గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం, పాల‌కొల్లు ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో స‌ర‌దాగా షికార్లు కొడుతూ సేద తీరుతున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -