end
=
Monday, April 29, 2024
వార్తలురాష్ట్రీయంCar Accident : కారు బోల్తా... ఒకరి మృతి
- Advertisment -

Car Accident : కారు బోల్తా… ఒకరి మృతి

- Advertisment -
- Advertisment -

హుస్నాబాద్‌-కరీంనగర్‌ రోడ్డుపై ప్రమాదం

Car Accident : కారు బోల్తాపడి వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలైన సంఘటన సిద్దిపేట(siddipet) జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్‌(Husnabad)-కరీంనగర్‌(Karimnagar) రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న కారు బోల్తాపడింది. ఈ కారులో అజయ్‌, వెంకటేశ్‌, అఖిల్‌ మరియు యశ్వంత్‌ కలిసి కరీంనగర్‌ నుండి హుస్నాబాద్‌ వెళ్తున్నారు. కారు అతివేగంగా(over speed driving) తోలడంతో కంట్రోల్‌ తప్పి బోల్తాకొట్టింది. దీంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ముగ్గరికి తీవ్రంగా గాయాలయ్యాయి(Injured).

అక్కడే ఈ సంఘటన చూసిన కొందరు స్థానిక ప్రజలు వెంటనే పోలీసులకు (Police Call) సమాచారం అందించారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ (Traffic Jam)అయింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -