end
=
Thursday, May 16, 2024
Homeబిజినెస్‌

బిజినెస్‌

జియో 20 శాతం క్యాష్‌బ్యాక్‌

టెలికాం సంస్థలు ఇటీవల టారిఫ్‌ రేట్లు పెంచుతూ యూజర్లకు షాక్‌ ఇచ్చాయి. మొదటగా ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ టారిఫ్‌ రేట్లు పెంచగా అదేబాటలో రిలయన్స్‌ జియో కూడా టారిఫ్‌ ప్లాన్‌ ధరలను పెంచింది. అయితే...

బ్యాంకులకు 12 రోజుల సెలవులు!

ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు 12 రోజుల సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏప్రిల్‌ నెలలో దాదాపు సగం పనిదినాలు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి....

అగ్రరాజ్యంపై షియోమి కేసు

వాషింగ్టన్: చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టరాదంటూ అమెరికా ప్రభుత్వం విధించిన నిషేధంపై చైనా సంస్థ షియోమి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అమెరికా ప్రభుత్వంపైనే కేసు వేసింది. ప్రభుత్వం ఈ...

ఎయిర్‌టెల్‌ కస్టమర్లు.. జాగ్రత్త

హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎయిర్‌టెల్‌ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. కస్టమర్లు తమ kyc ని...

కరోనా కాలంలో అంబానీ ఆర్జన ఎంతో తెలుసా..!

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా ధనిక-పేద అంతరాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆక్స్‌ఫామ్ తాజాగా ఓ సంచలన నివేదిక ప్రచురించింది. ‘అసమానతల వైరస్’ పేరిట విడుదలైన ఈ నివేదికలో రిలయన్స్...

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ బంపరాఫర్‌

న్యూఢిల్లీ: టెస్లా ఇంక్ చీఫ్, బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే ఉత్తమ సాంకేతికత అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనున్నట్టు...

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ ముందు బంగారం ప్రియులకు శుభవార్త. నేడు పసిడి ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలో పతనమయ్యాయి. అమెరికా సహా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు నేలచూపులు చూశాయి.10 గ్రాముల...

ఎస్‌బీఐ శుభవార్త

కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ఆరాటపడుతున్న వారికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శుభవార్త తెలిపింది. గృహ రుణాల వడ్డీరేటును భారీగా తగ్గించి సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం...

టాప్‌లో నిలిచిన ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరోమారు దుమ్మురేపింది. సబ్‌స్క్రైబర్ బేస్ పెంచుకుంటూ పోతోంది. అక్టోబరులో జియోను వెనక్కి నెట్టేసి ఏకంగా 3.67 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. ఇది జియో...

మళ్లీ పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 496 పెరగడంతో రూ. 50 వేల మార్కును దాటి రూ. 50,297కు చేరింది. అంతర్జాతీయంగా...

ఫ్యూచర్‌ రిటైల్‌లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా అమ్మకం

హైదరాబాద్‌: ఫ్యూచర్‌ రిటైల్‌లో తనకున్న మొత్తం వాటాను హెరిటే జ్‌ ఫుడ్స్‌ విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌లో 3 శాతానికి పైగా సమానమైన షేర్లను దాదాపు రూ.132 కోట్లకు విక్రయించినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది....

మార్కెట్లు పతనం..

కొద్ది రోజులుగా రికార్డుల సాధనే లక్ష్యంగా సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లకు చెక్‌ పడింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 353 పాయింట్లు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -