ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూర పండ్లను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. కానీ, ఎందుకులే అని తేలిగ్గా తీసుకుంటారు. మార్కెట్లో విరివిగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.ఖర్జూరం...
తిరుమల: నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని 48, 201 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,107 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.78 కోట్లుగా...
నువ్వులు(చిరుధాన్యాలు) తింటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. సాధారణంగా లభించే నువ్వులను సక్రమంగా ఉపయోగించుకుంటే శరీరం ధృఢంగా(Strong) తయారవుతుంది. నువ్వుల ప్రయోజనాలు ఓ సారి చూద్దాం.
రోజూ పిడికెడు నువ్వులు తింటే రోగ నిరోధక శక్తి(Immunity...
వాము.. ప్రతి వ్యవసాయ కుటుంబంలో, మార్కెట్లో తరచుగా దొరుకుతుంది. ఈ వాము ఆయుర్వేద ఔషధం(Ayurvedic medicine)గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా దొరికే ఈ వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి....
హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు...
ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాడు. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెజర్(High blood pressure)తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇలా హై బీపీతో బాధ పడుతున్న...
కోవిడ్19 కట్టడికి వచ్చే(2021) జనవరి నాటికి దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు వీలున్నట్లు ఎయిమ్స్(AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్కేర్ రంగ కంపెనీలే అభివృద్ధి...
శామీర్ పేట్: శివ భక్తులు ఉపవాసాలు, దీక్షలతో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసంలో అన్ని రోజులు చేసే పూజలు ఒకెత్తైతే,...
మహేశ్వరం: మండల కేంద్రంలోని శ్రీ శివ గంగ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు....
మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తినాలి వాటిలో కొన్ని..
పాలకూర: స్త్రీలు పాలకూర(Lettuce)ను చూడగానే ముఖం అదోలా పెడతారు...
కరోనా వ్యాక్సిన్ దేశంలో 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్పై ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా...
భారతదేశంలోని హిందువులు ప్రతి ఏటా విధిగా నాగుల చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. దాని విశిష్టత ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రకృతిని, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజించడం భారతీయులకు ఆనాదిగా వస్తున్న ఆచారం....