end
=
Monday, June 16, 2025
Homeవార్తలుఅంతర్జాతీయం

అంతర్జాతీయం

దుబాయ్‌లో గణేష్‌ ఉత్సవాలు

పాల్గొన్న ప్రవాస భారతీయులు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...

అండమానీస్‌ తెగకు కరోనా వైరస్‌

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్‌-19, కరోనా వైరస్‌ ఇప్పుడు అండమాన్‌ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్‌ అండమానీస్‌ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని...

‘మేము ముగ్గురం కాబోతున్నాం’

'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అంటే...

విశ్వంలో 50 కొత్త గ్రహాల గుర్తింపు

అంతుపట్టని విశ్వం రహస్యాల పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లండన్‌ శాస్ర్తవేత్తలు మరో ఘనత సాధించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి మన విశ్వంలో మరో 50 వరకు కొత్త గ్రహాలను కనుగొన్నారు....

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్‌) రూ.557 తగింది. ఢిల్లీలో ప్రస్తుతం బంగారం ధర రూ.52,350గా ఉంది....

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

సెప్టెంబర్‌ నుండి ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభంబెంగుళూరు సెంట్రల్‌లో మొదటి ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ ప్రారంభం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మొబైల్‌ సంస్థ ఆపిల్‌ తన ఐఫోన్ల విక్రయాన్ని భారతదేశంలో వచ్చే నెల...

మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం

రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి...

మూడు నిమిషాల్లో 7 లక్షల చోరీ

మూడు నిమిషాల్లో దొంగలు రూ.ఏడు లక్షల విలువ గల యెన్‌(జపాన్‌ కరెనస్సీ)లను దొంగిలించారు. ఈ ఘటన జపాన్‌లోని ప్రఖ్యాత ఇగా-ర్యూ మ్యూజియంలో జరిగింది. దొంగలింపబడిన యెన్‌ల బరువు దాదాపు 150 కిలోలోఉంటాయి. ఇవి...

‘నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది’

నా కెరీర్‌ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్‌ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్‌ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్‌రౌండర్‌ కెమరోన్‌ వైట్‌ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు...

నియంత్రణ రేఖ వద్ద డ్రాగన్‌ దూకుడు

భారత్‌-చైనా సరిహద్ధు ప్రాంతం లడఖ్‌లో డ్రాగన్‌ దేశం భారత్‌ సైన్యం కదలికలను ఆరా తీస్తోంది. గల్వాన్‌ లోయలో దొంగదెబ్బతీసిన చైనాకు భారత్‌ మిలిటరీ ధీటుగా బదులిచ్చింది. అయినాసరే చైనా తన పంథాను మార్చుకోవడం...

సైనికుల తిరుగుబాటు… మాలి దేశాధ్యక్షుడు రాజీనామా

2018లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం బొవకా కేటా మాలి దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు, అధికారులు, సైనికులు కూడా ఇబ్రహీం బొవకా...

వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ ఇంజనీరింగ్‌ అవార్డు

కరోనా కష్ట కాలంలో కోవిడ్‌ బాధితులకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చింనందుకు, పీపీఈ కిట్లు అందించడంలో తీవ్రంగా కృషి చేసిన నాడీ సంబంధిత వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -