Indian Attorney : భారత కొత్త అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణను(Venkataramani) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ(Union Ministry of Law) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన...
మానవులు సరదా కోసమో లేక స్వీయ సంతృప్తి (self-satisfaction) కోసమో చేసే పనులు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెస్తాయి. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటీవల వెస్ట్ బెంగాల్లో వెలుగులోకి వచ్చింది. లైంగిక కోరికలతో...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (సెప్టెంబర్17) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీకి నేటితో 72 ఏళ్లు. దేశవ్యాప్తంగా ప్రధాని జన్మదిన వేడుకల(Birthday Celebrations)ను ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బిజేపి నాయకులు...
ఇప్పుడు మనం తెల్సుకోబోతున్న విషయం గురించి వింటే నివ్వెరపోతారు. ఈ ఘటన గుజరాత్లోని వదోదరలో చోటుచేసుకుంది. ఓ మహిళ(అమ్మామ్మ) తన భర్త లైంగిక వేధింపులకు(Sexual harassment) తట్టుకోలేక హెల్ప్లైన్ను ఆశ్రయించింది. తాత...
Cervical Cancer: మొట్టమొదట, భారతదేశం గర్భాశయ క్యాన్సర్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను సెప్టెంబర్ 1న ప్రాంభించారు. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ను కేంద్ర రాష్ట్ర మంత్రి సైన్స్ & టెక్నాలజీ (Science & Technology)...
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త రోగాలు(dieses) పుట్టుకొస్తున్నాయి. ఒక దిక్కు కరోనా(coronavirus).. మరోదిక్కు మంకీపాక్స్(monkeypox).. ఇంకో వైపు మరో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ(tomatoflu). కొత్తగా టొమాటో ఫ్లూ ఇండియాలో ప్రమాద...
నోయిడాలోని తన రెసిడెన్షియల్ సొసైటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులపై అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను భవ్య రాయ్ను అరెస్టు చేశారు. ఒక న్యాయవాద సంస్థలో పనిచేస్తున్న న్యాయవాది అరెస్టు చేయబడి 14 రోజుల పాటు...
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. డిల్లీ, ముంబయి కొత్త కేసులు పెరగడం మనం గమనించవచ్చు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,754 మందికి కరోనా వైరస్ సోకినట్లు, 47 మంది...
మహారాష్ట్రలోని గోండియాలో ఈరోజు ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. వీరిలో 13 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఇక్కడ భగత్...
రోజురోజుకు ప్రతి వస్తువు ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి మరింత భారం పడనుంది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమూల్ పాల ధర కూడా పెరిగింది. దేశ వ్యాప్తంగా లీటర్ పాలపై...
దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు భారత్- చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో...