end
=
Friday, August 22, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

King Pateria:మోడీని చంపడానికి సిద్ధంగా ఉండండి

కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చర్యలకు ఆదేశించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్దేశం ఎన్నికల్లో ఓడించడమన్న రాజా పటేరియా కాంగ్రెస్ నేత రాజా పటేరియా(King Pateria) ప్రధానిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ...

Kotak Mahindra Bank:ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) RBI తాజాగా కీలక రెపో రేటు (Repo rate)ను వరుసగా ఐదోసారి పెంచడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో...

Gujarat:గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్

రేపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం గుజరాత్ (Gujarat) ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించడంతో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) మరోసారి సీఎంగా నామినేట్ అయ్యారు. శనివారం రాష్ట్ర ఎమ్మెల్యేలు (MLA)...

Himachal pradesh:హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు

ఉప ముఖ్యమంత్రిగా ముకేశ్ అగ్నిహోత్రి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం నేడే ప్రమాణస్వీకారం ప్రతిభా సింగ్ మద్దతుదారుల నిరసనలు హిమాచల్ ప్రదేశ్‌(Himachal pradesh)అసెంబ్లీ (Assembly)ఎన్నికల్లో కాంగ్రెస్ (Cogress)గెలిచినప్పటికీ నుంచి తదుపరి సీఎం (CM) ఎవరన్నదానిపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది....

Gujarat:నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

గెలుపుపై దీమాతో బీజేపీ, మోడీ హిమాచల్ ప్రదేశ్‌పై నమ్మకంతో కాంగ్రెస్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujarat and Himachal Pradesh Assembly...

Rashtrapati bhavan:ప్రతి ఒక్కరి సహకారం కావాలి

జీ-20 సదస్సులో వ్యూహాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధ్యక్షులతో ప్రధాని భేటి వచ్చే ఏడాది భారత అధ్యక్షతన జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎం (CM)లు, పార్టీల...

Delhi Municipal Elections:ఢిల్లీ మున్సిపల్ ‘ఆప్’దే

ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే పైచేయి 149-171 వార్డులు దక్కించుకునే అవకాశం 69- 91 స్థానాలకు పరిమితమైన బీజేపీ.. కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ ఎగ్జిట్ పోల్స్ అంచనా.. రేపు ఫలితాలు దేశరాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో (Delhi Municipal...

PM MODI:జీ20లో ప్రతి పౌరుడిని భాగం చేయండి

పార్టీ నేతలకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష పదవి (G20 presidency)ని స్వీకరించడంలో ప్రతి భారతీయుడిని భాగం చేయాలని ప్రధాని మోడీ (Prime Minister Modi) పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయం...

Lalu Prasad Yadav:లాలూకు కిడ్నీ మార్పిడి విజయవంతం

ట్వీట్ చేసిన ఆయన కుమారుడు తేజస్వీ అక్క రోహిణితో సహా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వెల్లడి రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కిడ్నీ(Kidney) మార్పిడి అపరేషన్ పూర్తైంది. సర్జరీ...

Mumbai:ముంబై విమానాశ్రయంలో సర్వర్ డౌన్

కొన్ని గంటల పాటు నిలిచిపోయిన సేవలు ప్రయాణీకులతో రద్దీగా మారిన ఎయిర్ పోర్టు ముంబై (Mumbai) విమానశ్రయంలో సర్వర్ (Server failure) వైఫల్యం ప్రయాణాలపై (Passengers) తీవ్ర ప్రభావం చూపింది. దీంతో షెడ్యూల్ ప్రయాణాలు వాయిదా...

Modi’s convoy:అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్

ప్రశంసలు కురిపిస్తున్న దేశ ప్రజలు గుజరాత్ (Gujarath) ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంంద్ర మోడీ (Narendramodi) మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. అంబులెన్స్‌కు (Ambulance) దారి ఇవ్వడం కోసం కాసేపు తన...

Gujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్

పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసిన అధికారులు 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ దేశంలో గుజరాత్ ఎన్నికల మేనియా (Gujarat Election) నెలకొంది. గురువారం తొలి విడత ఎన్నికల పోలింగ్ (First...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -