పాక్ చెరలో చిక్కుకున్న ఓ భారతీయుడు 20 ఏళ్ల తర్వాత తన పుట్టిన గడ్డపై అడుగుమోపాడు. ఆ సందర్భంలో అతడి ముఖంలో విరిసిన కాంతిని వర్ణించలేము. వివరాలు చూస్తే.. ఒడిషాలోని సుందర్ఘర్ జిల్లా,...
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు 50 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ ప్రభావంతో అప్పుడు...
జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి బిహార్ పగ్గాలు చేపట్టబోతున్నారు. రేపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా...
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వందకు పైగా సీట్లను గెలుచుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసలు పోటీయే కాదన్నాడు తలసాని....
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2 వేల పీవో(ప్రొబిషనరీ ఆఫీసర్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2 వందల పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు కేటాయించింది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ సీఎంగా నితీష్ కుమార్ ఉంటారన్న విషయం విదితమే. కాగా, తాను ఎన్నికల ప్రచారంలో 'ఇవే తన చివరి ఎన్నికలు'...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ...
దేశ ప్రజల గుండెల్లో తాతగారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడూ ఉంటారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ నెహ్రూజీ జయంతి. ఈ సందర్భంగా రాహుల్ తన తాతయ్య సమాధి వద్ద...
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లోని భారతీయులందరికీ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన విషెస్ చెప్పారు. పండుగను పర్యావరణ రహితంగా జరుపుకోవాలని ప్రెసిడెంట్ ప్రజలకు,...
నిరంతరం దేశ సరిహద్దుల్లో ఉంటూ, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికులకు ఎన్ని సార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే. వారి సేవలకు సెల్యూట్ చేస్తూ.....
ఇటీవల జరిగిన బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ(దుబ్బాక స్థానం) శాసనసభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్వితీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే. బిహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ...