end
=
Friday, December 26, 2025
Homeవార్తలు

వార్తలు

దళిత రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై ఓ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వే నెంబర్‌‌ 116లో 15ఎకరాల...

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం ‌

ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది...

ట్రంప్‌ లా చేయను..

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరోసారి...

బర్తే డే పార్టీలో అపశృతి

చైనాలో ఓ రెస్టారెంట్‌ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌...

వరదలో చిక్కుకున్న మహిళ

రక్షించిన వైమానిక దళం కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాష్ర్టంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ర్టంలోని వరదలు, వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. సెహోర్‌లోని సోమల్వాడలో...

‘మన్ కీ బాత్’లో మోది ప్రసంగం

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోది ప్రసంగిచారు. మోది ప్రసంగిస్తూ ప్రతి పండుగను పర్యావరణ హితంగా చేసుకోవాలన్నారు. కరోనాతో పాటు రైతుల అంశాలపై ప్రస్తావించారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని ప్రసంగించారు....

అనుమానాస్పదంగా మహిళ మృతి

నాలుగు రోజుల నుండి కనిపించకుండాపోయిన మహిళా తర్వాత రోజు శవమై కనబడింది. ఈ ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలి ఎన్టీఆర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం గచ్చీబౌలికి చెందిన ఓ మహిళా గత నాలుగు...

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

కన్యాకుమారి ఎంపి వసంత కుమార్‌ మృతిపట్ల సంతాపంఎంపి వసంతకుమార్‌ గవర్నర్‌కు స్వయాన బాబాయి తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్‌ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి...

సెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0

దశలవారిగా మెట్రోరైళ్లకు అనుమతినిబంధనలు, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను సవరిస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటిలో పలు...

లారీని అపహరించుకెల్లారు..

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో ఆగివున్న లారీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించు కెల్లారు. తూప్రాన్ ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని కాందార్ జిల్లాకు...

క్లాట్‌-2020 ప్రవేశ పరీక్ష వాయిదా

పశ్చిబెంగాల్‌, బీహార్‌లలో లాక్‌డౌన్‌నే కారణం కరోనా వైరస్‌ కారణంగా క్లాట్‌-2020 ప్రవేశ పరీక్ష మరోసారి వాయిదాపడింది. దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్‌ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 7న జరగాల్సి...

కరీంనగర్‌ విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

లక్షల విలువ గల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతి తెలంగాణ రాష్ర్టం కరీంనగర్‌లో విద్యుత్‌ కార్యాలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అగ్నికి ఆహుతయ్యాయి....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -