end
=
Wednesday, March 25, 2026
Homeవార్తలు

వార్తలు

హస్టల్‌లో వార్డెన్ల మందు పార్టీ ; సస్పెండ్‌

వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వ గిరిజన సంక్షేహ హాస్టల్‌లో మందు పార్టీ చేసుకున్న ముగ్గురు వార్డెన్స్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాలలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో వార్డెన్లు మీనారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్‌,...

నెగెటివ్‌ మార్కుల విధానానికి స్వస్తి

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం గానగంధర్వుడు బాలు ఇక లేరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది. ఇక నుండి డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల పద్దతికి స్వస్తి పలికింది....

గానగంధర్వుడు బాలు ఇక లేరు

50 రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రహ్మణ్యంతీవ్ర దిగ్ర్భాంతిలో అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా వైరస్‌తో పోరాడి చివరికి కన్ను మూశారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స...

సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్‌

ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిర్లక్ష్యంపలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌డీఈఈ, ఎఈఈలకు షోకాజ్‌ నోటీసులురంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ర్ట...

కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి

కరోనా మహమ్మారికి దేశంలోని ప్రముఖులు, పోలీసులు, రాజకీయ నాయకులు బలవుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడి ఈరోజు(బుధవారం) కరోనా సోకి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతి చెందారు. దీంతో...

షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

వెబ్‌డెస్కు :  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని వెంకటాపుర్ పీటీకి చెందిన బుచ్చిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన మేఘసందేశం షార్ట్ ఫిలింను మంగళవారం రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావ్...

మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్‌ అందించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మెదక్‌ : విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలయిన హావేలి ఘనపూర్ మండలం కూఛన్ పల్లి గ్రామానికి చెందిన తొగిట ఉమ...

ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభం

ఆపిల్‌ ఉత్పత్తులను ఇక నుండి నేరుగా కొనవచ్చు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ తన ఆన్‌లైన్‌ వ్యాపార కలాపాలను ఈ రోజు నుండి ప్రారంభించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌...

యూనివర్సిటీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం

దేశంలోని విశ్వవిద్యాలయాలలో నవంబర్‌ 1 నుండి 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ప్రకటించింది. డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను...

15 రోజుల్లోగా ఆన్ లైన్లో నమోదు చేయాలి

వెబ్‌డెస్కు :  రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు...

భారీ చోరీ

మాటు వేసి కాజేసిన 2442 సెల్‌ఫోన్లుదొంగల కోసం గాలింపురెండు రాష్ర్టాల్లో సుమారు రూ. 5కోట్ల విలువ గల సెల్‌ఫోన్లు వెబ్‌డెస్కు :  మాటు వేసి మాయం చేశారా.. లేక సినీ పక్కిలో చోరీకి పాల్పడ్డరా...

డీఎస్సీ 2018 నియామకాలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్జీటీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. కోర్టులో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ 2018 నియామక వివాదం పరిష్కారం అయ్యిందని, వెంటనే పోస్టుల నియామక ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు మంత్రి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -