end
=
Thursday, December 25, 2025
Homeవార్తలు

వార్తలు

డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టిన కారు ; ఇద్దరు మృతి

జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆపివున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ సమీపంలో జరిగింది....

YSRCP ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో...

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జెండావందనం

74వ స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను శనివారం ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే కరోనా దృష్ట్యా అతికొద్ది మంది అధికారులు మాత్రమే స్వాతంత్ర్య...

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి సెప్టెంబర్‌ 25 వరకు నిర్వహించనున్నట్లు ఎ.పి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారు....

ఐసీయూలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం

గానగంధర్వుడు, గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని, అసలు ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్‌ సోకిందని ఆయన ఎంజీఎం...

చాలా దారుణం – ఒకే కుటుంబంలో నలుగురు మృతి

చాలా దారుణమైన పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయి విగతజీవులుగా పడిఉన్నారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఆజీరాం...

నేరాల అదుపునకు కృషిః జిల్లా యస్.పి చందన దీప్తి

నేరాల అదుపునకు పోలీసులు తీవ్రంగా కృషి చేయాలని మెదక్‌ జిల్లా ఎస్పీ చందనా దీప్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స ద్వారా పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ సమీక్ష నందు...

రెప్పపాటులో తప్పిన ప్రమాదం… వృద్ధుడు సేఫ్‌

రెప్పపాటులో ప్రమాదం జరిగేది. కానీ ఇంకా భూమి మీద బతకాలని రాసిఉంది. అందుకే ఆ వృద్ధుడు రైలు ప్రమాదం నుండి కను రెప్పపాటులో బతికి బయటపడ్డాడు. విషయం ఏంటంటే … అమెరికాలోని కాలిఫోర్నియాకు...

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

ఉపరితలన ద్రోణి ఆవర్తన ప్రభావం వల్ల గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ర్టంలో పలు జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. కొన్ని జిల్లాలో చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి అలుగు...

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ కేసు దర్యాప్తు

కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు...

పాటల విత్తనాలను చల్లిపోయాడు

నివాళి వంగపండు గురించి రాయడం అంటే నా బాల్యాన్ని నేను తడుముకోవడమే. నా జ్ఞాపకాలు గూడు కట్టుకునే ప్రాయానికి ఊర్లోకి పరిగెత్తుకొచ్చిన పాట వంగపండు. అది మా బాల్యంతో ఆడుకుంది. మమ్మల్ని ‘జీపీ వత్తింది...

త్రాగడం–పుచ్చుకోవడం

సాహిత్య మరమరాలు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ చిన్నతనంలో ఓసారి మిత్రులతో కలిసి దగ్గరలో ఉన్న చెరకు తోట చూడ్డానికి వెళ్లారు. ఆ రోజుల్లో తోటల్లోనే చెరకు పానకాన్ని కాచి, బెల్లం అమ్ముతుండేవారు. ఆ తోటకు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -