end
=
Saturday, March 14, 2026
Homeవార్తలు

వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ: భారీ ఎత్తున పేర్ల తొలగింపు

Voters List: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. బూత్-స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) సేకరించిన ఫారాల డిజిటైజేషన్ వివరాల ఆధారంగా, ముసాయిదా ఓటర్ల జాబితా (Voters...

ఇమ్రాన్‌ ఖాన్‌ మృతి వార్తలు.. రావల్పిండిలో తీవ్ర ఉద్రిక్తత..సెక్షన్ 144 విధింపు..

Pakistan : పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Pakistan Ex PM Imran Khan) మరణించారన్న వార్తలు సోషల్‌మీడియాలో గుప్పుమన్న నేపథ్యంలో, ఆ వదంతులను పాక్‌ ప్రభుత్వం(Pakistan Govt)ఘాటుగా ఖండించిన విషయం...

కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు ఊహాగానాలు మధ్య ‘అల్పాహార రాజకీయం’

Karnataka : కర్ణాటకలో సీఎం మార్పు(Change of CM) చర్చలు మళ్లీ వేడెక్కుతున్న వేళ, కాంగ్రెస్‌ (Congress) అంతర్గత పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే...

బంగాళాఖాతంలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రత

Earthquake : ఈరోజు తెల్లవారుజామున బంగాళాఖాత ప్రాంతం (Bay of Bengal region)స్వల్ప భూకంపం కారణంగా కొద్దిసేపు కుదిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) విడుదల చేసిన సమాచార ప్రకారం, రిక్టర్...

యాపిల్ ఏఐ విభాగానికి భారతీయుడు..టెక్ రంగంలో కొత్త పోటీ పర్వం

Apple AI: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. ప్రముఖ టెక్‌ సంస్థలు ఏఐ (tech companies AI)ఆధారిత ఉత్పత్తులు, సేవలు, కొత్త ఆవిష్కరణల కోసం భారీగా...

ఢిల్లీ పర్యటన..నేడు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేశ్ కీలక భేటీ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్ (Nara Lokesh)మరియు వంగలపూడి అనిత ఈ రోజు ఢిల్లీ(Delhi)లో పలు కీలక సమావేశాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఇటీవల రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ‘మొంథా’...

మహిళా సంఘాల సాధికారతకు భారీ ఊతం..రాష్ట్రం నుంచి 448 అద్దె బస్సుల కేటాయింపు

TG Govt: తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు మరింత బలమివ్వడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక మహిళా సంఘాల (Self-help women's groups) అభివృద్ధి లక్ష్యంగా అదనంగా 448...

తగ్గేదేలే అంటున్న పసిడి, వెండి ధరలు..

Hyderabad : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Bullion market)లో బంగారం, వెండి ధరలు (Gold and silver prices)వరుసరోజులుగా పెరుగుతూ పెట్టుబడిదారులకు, ఆభరణాల కొనుగోలుదారులకు భారం పెంచుతున్నాయి. ఈ వారంలో కూడా ధరకల్లో పెరుగుదల...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..14 బిల్లులతో సిద్ధమైన కేంద్రం

Parliament Winter Session: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలు(Lok Sabha and Rajya Sabha)సమావేశమైన వెంటనే ఇటీవలి కాలంలో మరణించిన మాజీ, ప్రస్తుత...

పర్యాటకులకు గుడ్‌ న్యూస్‌.. కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి ఆవిష్కరణ

Visakhapatnam: విశాఖపట్నంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన(Popular tourist destination) కైలాసగిరిపై నిర్మించిన అద్భుత సాంకేతిక సౌందర్యం గల గ్లాస్‌ బ్రిడ్జి (Glass Bridge)ఇప్పుడు సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో...

సభలో డ్రామాలు వద్దు..దేశాభివృద్ధికి విపక్షాల సహకారం అవసరం: ప్రధాని మోదీ

Parliament Winter Session : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ( PM Modi)దేశ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలు(Political parties) కలిసిరావాలనే అవసరాన్ని మరోసారి స్పష్టం చేశారు....

మసాలా బాండ్ కేసు..కేరళ సీఎంకు ఈడీ నోటీసులు

Kerala : కేరళలో మసాలా బాండ్‌ల వివాదం(Masala Bonds Controversy) మరోసారి వాతావరణాన్ని కుదిపేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarayi Vijayan), మాజీ ఆర్థిక మంత్రి డాక్టర్ టి.ఎం. థామస్ ఐజక్‌కు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -