end
=
Tuesday, July 1, 2025
Homeవార్తలు

వార్తలు

నాలుగోసారి విచారణకు ప్రభాకర్​రావు

ఫోన్​ట్యాపింగ్​ కేసులో ఏ1 నిందితుడు, మాజీ  స్పెషల్​ ఇంటెలిజెన్స్​ బ్రాంచి (ఎస్​ఐబీ) చీఫ్​ ప్రభాకర్​రావు(Ex  SIB chief  Prabhakar rao)మంగళవారం నాలుగోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)(Special investigation team) విచారణకు విచారణకు హాజరయ్యారు....

ఎకరాల పరిమితి లేదు.. రైతులందరికీ ‘రైతుభరోసా’

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఎకరాల పరిమితి లేదని, అర్హులైన రైతులందరికీ రైతుభరోసా(Raitu Bharosa Scheme) అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. రైతులు సాఫీగా సాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతుభరోసా పథకాన్ని అమలు...

కాంగ్రెస్‌లో ‘లోకల్​’ పంచాయితీ !

స్థానిక ఎలక్షన్స్​పై మంత్రులు పొంగులేటి, సీతక్క వ్యాఖ్యలు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ గుస్సా అధికార పార్టీ కాంగ్రెస్‌(Congress Government)లో స్థానిక ఎన్నికల(Local body elections) పంచాయితీ నడుస్తున్నది. క్యాబినెట్ నిర్ణయం(Cabinet Judgement) తీసుకోకుండానే మంత్రులు...

గోదావరి పుష్కరాలకు కేంద్రం మొండిచేయి

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలంగాణలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల(Godavari Puskaralu) నిర్వహణకు కేంద్రం మొండిచేయి చూపిస్తున్నదని, నిధులు విడుదలలో తీవ్ర అన్యాయం(Gross Injustice) చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి(Endowment...

స్థానిక ఎన్నికల సంరంభం

రాష్ట్రంలో హాట్​ టాపిక్​గా లోకల్​ బాడీ ఎన్నికలు సంకేతాలిచ్చిన మంత్రులు పొంగులేటి, సీతక్క తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిల(Local body elections)కు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. జూలైలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు...

30 సార్లైనా విచారణకు వస్తా !

అరెస్టు చేసినా వెనుదిరిగేది లేదు.. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఏసీబీ విచారణకు ముందు మీడియా సమావేశం ‘భారత చట్టాలపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంది. ఫార్ములా ఈ రేస్​ కేసులో మూడు...

జనగణన వైపు అడుగులు

కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్​షా సమీక్ష నేడు గెజిట్​ నోటిఫికేషన్​ కేంద్ర ప్రభుత్వం(Central Government) జనగణన(Census) చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నది. 2011 తర్వాత, అంటే 16 సంవత్సరాల తర్వాత మళ్లీ జనగణన జరగబోతుందన్న మాట....

పుణెలో కూలిన పాత వంతెన

నలుగురు మృతి.. 51 మందికి గాయాలు మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇండోరి తలేగావ్​(Indori Talegav Area) ప్రాంతంలోని ఇంద్రాయణి నది(Indrayani River)పై ఉన్న పాత వంతెన కూలి (Old bridge collapsed)నలుగురు మృతిచెందారు(Four people...

రూ.25 లక్షల అదనపు పరిహారం

మృతుల కుటుంబాలకు మరింత సాయం ప్రకటించిన టాటా సన్స్​ గ్రూప్​ గుజరాత్​లోని అహ్మదాబాద్​(Ahmedabad City)లో గురువారం జరిగిన విమాన ప్రమాదం(Flight Accident)లో 270 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఎయిర్​ ఇండియా యాజమాన్యమైన(Air...

ఉత్తరఖాండ్​లో హెలికాఫ్టర్​ క్రాష్​

పైలట్​ సహా ఏడుగురు మృతి ఉత్తరాఖండ్‌లో(Uttarakhand State) గౌరికుండ్ అటవీ ప్రాంతం(Gowrikund Forest Area)లో ఆదివారం తెల్లవారుజామున ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ క్రాష్(Helicopter crash)​ అయింది. ప్రమాదంలో పైలట్‌తో సహా అందులో ఏడుగురు...

25లోపు రైతుభరోసా

తెలంగాణవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెల 25లోపు రైతుభరోసా(Raitu bharosa) సొమ్ము జమ చేసేందుకు సర్కార్​(Telangana Government) సిద్ధమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister...

ఆహ్వాన పత్రికలో గద్దర్​ ఫొటో ఏదీ?

తెలంగాణ ప్రభుత్వం(Telagana Government) శనివారం హైదరాబాద్​లోని హైటెక్స్​ వేదికగా గద్దర్​ సినీ అవార్డులు(Gaddar Awards) ప్రదానం చేయనున్నది. గద్దర్ పేరుతో ఇస్తున్న అవార్డ్స్ ఆహ్వానపత్రిక(Invitation Card)పై ఆయన పేరే లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -