హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఘటనపరారీలో కారు డ్రైవర్
రోడ్డు ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందిన హృదయవిదాకర సంఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగింది. మహారాష్ర్టలకు చెందిన మహిళ...
తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఆన్లైన్...
డిసిఎం అటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందిన సంఘటన ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు...
గజ్వేల్ : తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయింది. పుట్టకముందే తండ్రిని పోగట్టుకున్న తన కూతురిని అన్ని తానై పెంచి పోశించింది ఆ తల్లీ. కూలీ నాలి చేసి తనను ఇంటర్ వరకు...
ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్
ఇండియాలో అతి పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు....
హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు కింద పడి ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు. అసెంబ్లీ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న మరళీ కృష్ణ ప్రమాదవశాత్తు బస్సు వెనక చక్రాల...
తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆమె ట్వీట్ చేశారు. అయితే తాను హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలిసింది. తనతోపాటు...
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాన్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేవారు. 16వ జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న 19 టన్నుల రేషన్...
ఏపీ పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతిః పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడం పై ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే...
హైదరాబాద్ కూకట్పల్లిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ఫ్లోర్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రోగులను హుటాహటీనా...
మందుపాతరలను నిర్వీర్యం చేసిన పోలీసులు
పోలీసులకు హతమార్చేందుకు మందుపాతరలను అమర్చిన మావోయిస్టుల ప్లాన్ విఫలమైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల...
నేటి నుండి కొత్త ధరలు
తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి అంటే నేడు(మంగళవారం) నుండి భూముల విలువలు పెరగనున్నాయి. అయితే ఈ కొత్త ధరలకు అనుగుణంగా భూమి రిజిస్ర్టేషన్ ఛార్జీలు కూడా...