హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ధృవీకరించింది. అన్ని అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కాలేజీలను...
సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పారు. సరైన మద్దతు ధరతో రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉందని ప్రకటించారు. నిన్న...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులకు గానూ ప్రస్తుతం 3,00,178 మంది( అంటే 61 శాతం) మాత్రమే ఉద్యోగాల్లో...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 72వ గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం...
హైదరాబాద్: ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే శుభవార్త వెల్లడించనున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారానికి...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ మంజూరయింది. కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. కాలేజీ మంజూరు పత్రాలను అధికారులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి...
సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఆరుగాలం శ్రమ పడి పంట పండించిన రైతన్నకు మేలు జరిగేలా గిట్టుబాటు ధర కల్పించి, వారి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇవాళ...
తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు వీటిపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఆ పథకాలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు...
రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఓటీపీ పద్దతిని పకడ్బందీగా...
హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ...
తొగుట: భూ నిర్వాసితులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంచిగా మాట్లాడితే డబ్బులు వస్తయి.. లేకుంటే రావు.. పోయి ఆర్డీవోను అడుక్కోపోండి. సమస్యలు తెలుసుకుందామని మీ దగ్గరి వస్తే,...