నేరం జరిగిన తర్వాత నేను డిఎస్పి ఒకటి చెప్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయండి. బాదితులకి న్యాయం చేయండి. ఎంఐఎం వాళ్ళని కేస్ నుండి తప్పించాలని చూస్తున్నారు అని BJP MLA రఘునంధన్...
పదో తరగతి ఫలితాలను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. ఈ సారి గ్రేడ్కు బదులుగా సబ్జెక్టుల వారిగా పూర్తి మార్కులను ప్రకటించనున్నారు. విజయవాడలో శనివారం ఉదయం 11 గంటలకు...
పెళ్లయిన కొన్ని గంటలకే నవవధువు విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ పెద్ద కుమార్తె లక్ష్మీ (19)కు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామంతాపూర్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను అమిత్షా ఈ రోజు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే...
రోడ్డుదాటుతున్న జింకను కారు ఢీకొనడంతో జింక మృతి చెందిన ఘటన శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాబాద్వైపు నుండి శంషాబాద్ వైపు అతివేగంగా దూసుకొస్తున్న...
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 20 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సెలవులు రద్దు చేస్తున్నట్లు...
8 ఏళ్ల తర్వాత పాలకవర్గ సమావేశం300 అంశాలపై చర్చఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. దాదాపు 300 అంశాలపైన విస్తృత చర్చ జరిగింది. ఆర్టీసీ ఎండి సజ్జనార్,...
ఎలక్ట్రిక్ బైక్ పేలి కుటుంబ పెద్ద మృతి చెందిన సంఘటన విజయవాడలోని సూర్యరావుపేటలో జరిగింది. శివకుమార్ అనే వ్యక్తి కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. ఇంట్లో బెడ్రూమ్లో బైక్ బ్యాటరీ...
పంజాగుట్ట సమీపంలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచారం గుట్టురట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, నిర్వాహకురాలిని...
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఫోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు,...
ఆంధ్రప్రదేశ్ అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మీ (26) ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలనే ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పై చదువుల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలో మహాలక్ష్మీ గురువారం...