end
=
Friday, June 6, 2025
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

ప్రొఫెసర్‌ కాశిం పోలీస్‌స్టేన్‌లో హాజరు

విప్లవ సాహిత్యం కలిగి, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రొఫెసర్‌ కాశింను పోలీసులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడు ములుగు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. కండీషనల్‌ బెయిల్‌ పొందిన కాశిం...

నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు అడ్వాన్స్‌డ్‌ రిజ్వేషేన్‌ గడువు నెల రోజులకు పెంచింది. ఇకనుండి నెల రోజుల ముందుగా బస్‌ టికెట్‌ బుక్‌...

ఏఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపిన రౌడీషీటర్‌

గొడవ చేయొద్దని రౌడీ షీటర్‌ను అడ్డుకున్నందుకు ఏకంగా ఏఎస్‌ఐని చంపేశాడు. ఈ దారుణమైన ఘటన చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగింది. రౌడీషీటర్‌ సురేంద్ర మద్యం సేవించి, ఆ మత్తులో స్థానికంగా ఇళ్ల ముందు...

డీసీఎం వ్యాన్‌ కారు ఢీ…

రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదండ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కొని గంటపాటు నరకయాతననలుగురికి తీవ్ర గాయాలు కారు డీసీఎం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో జరిగింది. యాదగిరిగుట్ట...

తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

విష ఆహారం తినడం వల్లనే కావచ్చని పోలీసులు అనుమానం కృష్ణా జిల్లా కొండపల్లిలో దురదృష్ణకర సంఘటన జరిగింది. ఓ ఇంట్లో తల్లీ బిడ్డలు మృతి చెంది విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ దృశ్యాన్ని...

ప్రకాశం బ్యారేజికి వరదపోటు – 70 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదపోటు తలెత్తింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. అయితే బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056...

అచ్చెన్నాయుడికి కరోనా – ఎన్‌ఆర్‌ఐ ఆసుప్రతికి తరలింపు

కోవిడ్‌ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా సోకడం వల్ల ఇప్పటి వరకు రమేశ్‌ ఆసుపత్రితలో చికిత్సపొందుతున్నారు. అనారోగ్యం...

దోమడుగు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

ఓ రసాయన కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం...

రైల్వేలైన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం మనోహరబాద్‌ రైల్వే పనులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,...

సింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు

కొనసాగుతున్న వరద నీరు…రెండేళ్ల తరువాత చేరుతున్న వరద నీరు…రెండు వారాల్లో 2 టీఎంసిలకు పైగా వరద నీరుప్రాజెక్టు లో 2.500 టీఎంసీల నీరు..ప్రాజెక్టు నిండితే 126 చెరువులు… 48 వేల ఎకరాల కు...

ఆప్కో మాజీ చైర్మన్‌ ఇంటిపై సీఐడీ దాడులు

2.9 కిలోల బంగారం, 1.8 కిలోల వెండి, రూ.కోటి నగదు సీజ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట ఆప్కో మాజీ చైర్మన్‌ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడి అధికారులు సోదాలు చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల...

వ్యాక్సిన్‌ వచ్చే వరకు బడులు లేనట్టే!

కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలంగాణలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి ఏ మాత్రం కనబడడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్‌లను భౌతికంగా తెరవవద్దని...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -