end
=
Tuesday, February 17, 2026
Homeవార్తలురాష్ట్రీయం

రాష్ట్రీయం

బీజేపీలోకి కోమటిరెడ్డి..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టేశారు. బీజేపీలో చేరికపై తన నిర్ణయాన్ని వెంకన్న సాక్షిగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నూతన ఆంగ్ల సంవత్సరం...

ఎల్‌ఆర్‌ఎస్‌పై సీఎం కీలక నిర్ణయం

హైద‌రాబాద్: వ్యవ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌పై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు అనుమ‌తినిచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు...

న్యూ ఇయర్‌ వేడుకలు బంద్‌

సైబరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ నో చెప్పింది. సైబరాబాద్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలకు ఎలాంటి...

పవన్‌కల్యాణ్‌కు బంపరాఫర్‌..

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్‌ కాంగ్రెస్‌లోకి వస్తే పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. దొండపాడులో వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్‌...

28న కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

(ఫైల్ ఫోటో) సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం డిసెంబరు 28న జరగనుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల పంచాయతీలోని పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో సోమవారం ఉదయం 10 గంటలకు వివాహం జరగనుంది....

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌: వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలు చూసినట్లైతే.. మోమిన్ పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఉదయం మంచు కమ్ముకోవడంతో, వెలుతురు లేమి కారణంగా ఎదురెదురుగా వస్తున్న...

రేవంత్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌ను ఉద్దేశిస్తూ వీహెచ్ సంచలన...

ఒకే చోట తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖ లీడర్లంతా ఒకే చోట చేరారు. పార్టీ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ రైతులకు మద్దతుగా చేపట్టిన ‘మార్చ్’ కార్యక్రమం సందర్భంగా ఓ ఫొటో...

కొత్త సంవత్సరం నుంచి వారికి ఉచిత కరెంట్‌

నూతన సంవత్సరం నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కమ్‌లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం...

నగరంలో ఒప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్‌లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు...

సిరిసిల్లలో ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ రెడీ..

ఐడీటీఆర్‌.. రాష్ర్టానికే మణిహారం సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం తెలంగాణలోనే తొలి సెంటర్‌గా ఖ్యాతి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాటు 20 కోట్లతో నాలుగేండ్లలోనే పూర్తి మండెపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో...

పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్దం

హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతానని ప్రముఖ నటి, రాజకీయ నేత విజయశాంతి అన్నారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన రాజకీయ...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -