ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారంరూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు
గవర్నర్ కాన్వాయ్పై ఆత్మాహుతిదాడి
భర్త ఉద్యోగం హైదరాబాద్లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్లో తన భర్త...
కరోనా వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు...
భారతీయ స్టేట్ బ్యాంక్కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి...
రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులుకోవిడ్ రికవరీ రేటు 85.93 శాతం
కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకుపెరిగిపోతుంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ర్ట...
మనోహరాబాద్ మండలంలో విషాధం
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది....
జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్
జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్...
కరోనా వైరస్ కారణంగా ఆగిన రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందుకు...
సాయం చేసిన తల్లి..మంటకలిసిన మానవత్వం
రంగారెడ్డి : బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని...
వెబ్డెస్కు : ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి...
వెబ్డెస్కు : బీజేపీ పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి జాతీయ నాయకత్వంలో పలువురు కొత్త వారికి చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ తెలంగాణకు చెందిన...
అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి !
కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా 11 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 3న...