end
=
Friday, August 15, 2025
Homeరాజకీయం

రాజకీయం

ఎర్రజెండా రెపరెపలాడింది..

బిహార్‌లో లెఫ్ట్‌ పార్టీలు మళ్లీ బలం పుంజుకున్నాయి. గత అసెంబ్లీలో లెఫ్ట్‌ పార్టీలకు కేవలం 3 సీట్లలో ప్రాతినిథ్యం ఉండగా, ప్రస్తుతం 16 స్థానాల్లో గెలుపొందాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క నియోజకవర్గంలో...

శభాష్ సంజయ్‌..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ విజయ‌ం సాధించడం పట్ల ఆయన విషెస్‌ తెలిపారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన...

రాజ్యసభకు ఖుష్భూ..?

ప్రముఖ సినీనటి, రాజకీయనేత ఖుష్భూ సుందర్‌ రాజ్యసభకు ఎంపికవబోతున్నట్లు రాజకీయ వర్గాల టాక్‌. ఇటీవల బీజేపీలో చేరిన ఖుష్బూకు రాజ్యసభ సభ్యత్వం వరించనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానవర్గం ఖుష్బూను కర్ణాటక నుంచి...

దుబ్బాక ఉప ఎన్నిక.. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు

ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్‌.. గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న...

బీఎస్పీ సంచలన నిర్ణయం..

త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వేళ పార్టీకి నమ్మకద్రోహం చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి తగిన బుద్ధి...

ఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కే్ లేదు

దుబ్బాక :దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ముంగాజిపల్లి ఎస్సీకాలనీ, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆమె...

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా నందిగామ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో...

మోదీ సింగిల్‌ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ

పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్‌ హీరో బిహార్‌ తొలి విడత ఎన్నికలు మరో మూడు రోజులున్నాయనగా.. బీజేపీ పార్టీ నేతలు ప్రధాని మోదీ ఉన్న సింగిల్‌ ఫోటోలు కలిగిన ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేసి,...

సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శ మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు ! ఐదు రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టంలో తీవ్ర పంట నష్టం జరిగిందని, పంట...

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత

అధికారికంగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. సోలిపేట రామలింగారెడ్డి...

దుబ్బాక అభ్యర్థి ఎంపికలో టిఆర్‌ఎస్‌ తర్జనభర్జన

దుబ్బాక ఉపఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరఫున కొత్తగా ఓ అధికారి పేరు తెరపైకి వస్తున్నది. అటు రామలింగారెడ్డి, ఇటు ముత్యంరెడ్డి కుటుంబాల వారు పార్టీ టిక్కెట్టు కోసం రచ్చ చేస్తుండటంతో మధ్యేమార్గంగా...

నేరాలు అరికట్టడంలో యోగి ప్రభుత్వం ఫెయిల్‌

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -