end
=
Thursday, February 26, 2026
Homeరాజకీయం

రాజకీయం

మొంథా తుపాను..ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా రక్షించాం: సీఎం చంద్రబాబు

Amaravati : మొంథా తుపాను ( Montha Cyclone)ను ముందుగానే అంచనా వేసి, సమన్వయపూర్వక చర్యలతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడగలిగామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu...

ప్రజలు విశ్వసిస్తే 150 సీట్లు.. లేదంటే.. 10సీట్లు : ప్రశాంత్‌ కిశోర్‌ కీలక వ్యాఖ్యలు

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి చర్చలు ముదురుతున్న వేళ, జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో...

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్..

Azharuddin: భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రి (Telangana State Minister)గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లోని...

రాష్ట్రంలోని యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు..బిహార్‌లో ఎన్డీయే మ్యానిఫెస్టో

Bihar Assembly Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇంకా కొన్ని రోజుల్లో జరగనుండగా, రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు(Political parties) ప్రచారాన్ని వేగవంతం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే...

మళ్లీ గాజాపై బాంబుల వర్షం.. 104 మంది పాలస్తీనియన్ల మృతి

Gaza : గాజా ప్రాంతంలో మరోసారి భయంకరమైన బాంబుల వర్షం (bombs)కురుస్తోంది. కొన్ని రోజులుగా నెలకొన్న కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire Agreement) తాజాగా చెరగిపోతోంది. ఇజ్రాయెల్(Israel) నుంచి నడిపించిన వైమానిక దాడులు...

2047 నాటికి ఏపీ గ్లోబల్ పవర్ హౌస్.. అదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి లోకేశ్‌

Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌(Global economic powerhouse)గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు....

కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా?… జాగృతి అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ రంగంలో కొత్త దిశల వైపుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరితే, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా తాను తప్పకుండా...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి..ప్రచారానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి!

BJP: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను(Jubilee Hills Election) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఉప ఎన్నికలో గెలుపు సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని, పార్టీ పూర్తి స్థాయిలో...

ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశం..భారత్ స్పష్టత, మోదీ వ్యూహాత్మక స్పందన

Narendra Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను తాజాగా ఫోన్‌లో మాట్లాడానని ట్రంప్...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌కు తప్పిన పెను ప్రమాదం..

President Draupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళ పర్యటన (Kerala tour)లో భాగంగా ఒక్క క్షణానికి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా...

మంత్రి నారా లోకేశ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) త్వరలో ఆస్ట్రేలియా (a)Australiలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి వచ్చిన...

రిజర్వేషన్ల సాధనలో ఇది కీలక మలుపు: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు(BC) స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల(42 percent reservations) సాధన కోసం బీసీ సంఘాలు ప్రారంభించిన బీసీ బంద్‌(BC Bandh) రాష్ట్ర వ్యాప్తంగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -