end
=
Sunday, February 15, 2026
Homeక్రీడలు

క్రీడలు

వారి సేవలు ప్రశంసలకు కూడా అందవు

కుటుంబాలను వదిలి, ప్రాణాలను పణంగా పెట్టి.. దేశ సరిహద్దుల్లో విశేష సేవలు అందిస్తున్న జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా. వారి సేవలను ఎంత కీర్తించినా తక్కువే...

కోహ్లి కెప్టెన్సీ వదిలేయడమా..! నెవర్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ట్రోఫీని అందించనంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా..! అది జరగని పని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ నుంచే...

అలవోకగా ఐదోసారి..

ఐపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై ఇండియన్స్‌రాణించిన బౌల్ట్‌, కెప్టెన్‌ రోహిత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీ నెగ్గింది. మొత్తంగా ముబై జట్టుకిది ఐదో ఐపీఎల్...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న డీసీ

ఇవాళ ఐపీఎల్ తుది సమరం జరగనుంది. కాసేపట్లో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యా్పిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. మొదట టాస్ గెలిచిన డీసీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇది...

నేడే ఐపీఎల్‌ తుది సమరం

ఫైనల్ పోరుకు సిద్దమైన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో అసలు ఐపీఎల్‌ జరుగుతుందా.. అనే సందేహాలను పటాపంచలు చేసి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన...

ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దుబాయ్‌ వేదికగా రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుతో...

విరాట్‌ కెప్టెన్సీని తప్పుపట్టలేం..

-వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపీఎల్ గత ఎనిమిది సీజన్ల నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు విరాట్‌ కోహ్లి. అయితే, ఇన్నేళ్లుగా జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నప్పటికీ.. కోహ్లి ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా...

హైదరాబాద్‌ను శ్రేయాస్‌ సేన జయిస్తుందా..

ఐపీఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఇవాళ జరిగే మ్యాచ్‌తో రెండో ఫైనలిస్ట్‌ తేలిపోనుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌,...

వచ్చే సీజన్‌ భారత్‌లోనే: గంగూలీ

కోవిద్‌19 కారణంగా ఆటగాళ్ల, అభిమానుల శ్రేయస్సు కొరకు ఈ ఏడాది ఐపీఎల్‌ ‌ను యూఏఈలో నిర్వహించామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ. కానీ, వచ్చే సీజన్‌ను మాత్రం ఖచ్చితంగా భారత్‌లోనే నిర్వహిస్తామని ఈ...

హైదరాబాద్‌ అదుర్స్‌.. ఢిల్లీతో పోటీకి సై

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అదరగొట్టింది. మరో రెండు బంతులు మిగిలుంగానే బెంగుళూరు జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు టోర్నీలో మరో ముందడుగు వేసింది. ఆర్సీబీతో జరిగిన...

అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు

-కోహ్లి భావోద్వేగ ట్వీట్ యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో తొలి అర్ధభాగం అద్భుత విజయాలు సాధించిన రాయల్‌​చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఇంటిదారిపట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై...

ఢిల్లీని ఢీకొట్టేదెవరు..?

ఐపీఎల్‌లో ఇవాళ మరో కీలక మ్యాచ్‌ జరగనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. అబుధాబి వేదికగా జరిగే ఈ మ్యాచులో ఎవరు గెలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌ను...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -