చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్
ఐపీఎల్ 2020కి సిద్దమవుతున్న చెన్నై సూపర్కింగ్స్కు గట్టి షాక్ తగిలింది. చెన్నై ఆల్రౌండర్ సురేశ్ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల ఐపిఎల్ 2020 సీజన్ మొత్తానికి...
‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా...
ప్రాక్టీస్లో పక్కటెములకు తీవ్రగాయలు
ఇంగ్లాండ్ డ్యాషింగ్ ఓపెనర్, గొప్ప బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుండి తప్పుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో జేసన్ పక్కటెములకు తీవ్ర గాయాలు అవడంతో ఈ నిర్ణయం...
'జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం' అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్స్టాగ్రామ్లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంటే...
నా కెరీర్ ముగింపుకు వచ్చింది. ఇకపై కోచింగ్ మీద దృష్టి పెట్టాలి. క్రికెట్ మైదానంలో నా ఆట ముగిసింది అంటూ ఆస్ర్టేలియా మాజీ ఆల్రౌండర్ కెమరోన్ వైట్ ఇంటర్య్వూలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు...
న్యూఢిల్లీ: ‘’టీమ్ఇండియా తరఫున టెస్టుల్లోనూ ఆడాలనుందని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అన్నాడు. 2016లో టీమ్ఇండియాలో అరంగేట్రం చేసిన చాహల్ ఇప్పటి వరకు 52వన్డేలు, 42 టీ20లు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్ అవకాశం రాలేదు....
మాంచెస్టర్: ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా తొలి టెస్టు బుధవారం ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్ క్రికెట్...
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తప్పుకుంది. గల్వాన్ ఘటన తర్వాత చైనాతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెరుగుతుండడం...