end
=
Thursday, May 16, 2024
విద్యా సమాచారంపాలిసెట్‌-2022పై సమీక్ష
- Advertisment -

పాలిసెట్‌-2022పై సమీక్ష

- Advertisment -
- Advertisment -
  • జూన్‌ చివరివారంలో నిర్వహించే అవకాశం

పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత జూన్‌ చివరి వారంలో పాలిసెట్‌-2022 నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు మే 23న ప్రారంభమైఊ జూన్‌ 1న ముగియనుండడంతో పాలిసెట్‌ను జూన్‌ చివరి వారంలో నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని అధికారులు సమీక్షిస్తున్నారు. పూర్తిగా సమీక్షించిన తర్వాత పాలిసెట్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -