ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందింది. బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంక్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం విజయవంతమైంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఉద్యోగులకు తమ వేతనం...
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి డిమాండ్ ఒక్కసారిగా పడిపోవడం ఇందుకు కారణమైంది. మంగళవారం ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర తులానికి(10 గ్రాముల...
ఇటీవలి కాలంలో రోడ్లపై ఎక్కడ చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లే దర్శనమిస్తున్నాయి. వీటిలో అనేక మోడల్స్ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. రాయల్ లుక్లో కనిపించేలా, డిఫరెంట్ సౌండ్తో ఈ బైక్ ప్రత్యేకతను చాటుతుంది....
రాష్ట్ర ప్రభుత్వంతో ఓ వ్యాపార దిగ్గజ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వివరాలు చూస్తే.....
బెంగాల్లో పర్యటించనున్న అమిత్షా
వచ్చే నెల(నవంబర్)లో దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 రోజుల పాటు మూసివేస్తారు. పబ్లిక్ హాలిడేలతోపాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు ప్రకటించారు. దీపావళి,...
ధరణి పోర్టల్ షురూ..
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల కంటే పండుగ ముందు రోజుల్లో వైన్ షాపుల యజమానులు భారీ మొత్తంలో మద్యాన్ని దిగుమతి...
ఎస్బీఐ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఎస్బీఐ డెబిట్ కార్డు వినియోగదారులకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు తెలిపింది. ఈ కార్డులపై ఉన్న రోజువారి విత్డ్రా పరిమితి రూ. 10వేలను రూ. 1లక్ష...
కాగ్నిజెంట్ ఇండియా సంస్థకు కొత్త సీఎండీ వచ్చారా అంటే అవుననే సమాధానం వస్తోంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రాజేషన్ నంబియార్ నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఆయన నియమించబడుతున్నట్లు తాజా...
సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 57...
క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2% నామినల్ చార్జీలుబ్యాంకులు, పేమెంట్ గేట్వేలు చార్జీలు పెంచడం వల్లే ఈ నిర్ణయండెబిట్కార్డు, యూపిఐ లావాదేవీలు ఎటువంటి చార్జీలు లేవు
వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!
ప్రముఖ ఈ-వాలెట్ సంస్థ పేటిఎం...
గడపకు ఎందుకు నమస్కరిస్తారు?
ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోవడంతో దేశంలో కూడా దీని ప్రభావంతో బంగారం ధర దిగొచ్చింది. రెండు రోజుల క్రింతం వరకు పది గ్రాములు 50 వేలకు...
రూ.2,170 కోట్ల ఆదా చేయనున్న SBI
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండవ విడద స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. ఎస్బిఐ...