end
=
Saturday, March 21, 2026
Homeవార్తలు

వార్తలు

జనం మధ్యలో మంత్రి శ్రీనివాస్​

టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరకాటంలో పడేశారు. ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి. పోలీసులకు...

పెళ్లి కొడుకుల మార్కెట్

మనకు కూరగాయల మార్కెట్, పశువుల సంత గురించి తెలుసు విన్నాం చూశాం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా పెళ్లి కొడుకుల సంత గురించి విన్నారా? ఇక్కడ ఎంతో మంది పెళ్లి కుమారులు ఉంటారు. అమ్మాయిలు...

మంత్రి హరీష్ రావు ప్రెస్స్ మీట్

ఈరోజు ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ ను స్టార్ట్ చేశాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ అమలు కోసం ఈ యూనిట్ ను ప్రారంభించాం. ఈరోజు నుంచి పాలసీ అమలు అవుతోంది. ప్రైవేట్ లో...

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల మోత 

ఇంజనీరింగ్‌ ఫీజులు కనీసం 25 శాతం పెంచాల్సిందేనని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి.రూ.35 వేల వార్షిక ఫీజు ఉన్న కాలేజీలు మాత్రం రెట్టింపును కోరుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరం నుంచి...

టీఆర్ఎస్‌కు ‘మునుగోడు’ రచ్చ

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం దక్కించుకునేందుకు బీజేపీతోపాటు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి ప్రయత్నాలే...

భార్య తలపై మూత్రం పోసి అరాచకం

పెళ్లి అయి కొన్ని రోజులు గడిచాయో లేదో నరకం చూపిస్తున్న భర్త. చాలా మంచి సంబంధం అని భారీగా కట్న కానుకలు ఇచ్చి మరీ పెళ్లి ఒక పండగల చేశారు. కానీ ఆ...

నదిలో బోల్తాపడిన పడవ.. 20 మంది దుర్మరణం…

యమునా నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పడవ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పడవలో ఉన్న వారంతా చూస్తుండగానే నీళ్లలోకి పడిపోయి గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం...

YS విజయమ్మకు తప్పిన ప్రమాదం..

సీఎం జగన్ తల్లి విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలింది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం...

ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది.గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపులో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన సెంట్రీ కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా...

49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ ఉదయ్ ఉమేష్‌ లలిత్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం...

చైనాలో లాంగ్యా వైరస్ కలకలం..

కరోన తగ్గుముఖం పడుతున్న సమయం లో మరో కొత్త వైరస్. చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు ఈ దేశంలో 35 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు...

ఈ నియమాలు తప్పనిసరి..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -